శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు
గొల్లపల్లి ఎప్రిల్ 08 (ప్రజామంటలు):
గొల్లపెల్లి మండలం కేంద్రంలో శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 23ఎడ్ల బండ్లు పోటీల్లో పాల్గొనగా ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఎడ్లబండ పోటీలను తిలకించేందుకు మండలం నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
ప్రథమ విజేతగా నిలిచేందుకు ఎడ్లబండ్లు నువ్వా- నేనా అన్న రీతిలో పోరాడాయి అత్యంత తీవ్ర ఉత్కంఠ సాగిన ఎడ్లబండ్ల పోటీల్లో ప్రథమ బహుమతి దెబ్బటి సాయికుమర్ సీతారాంపూర్ విజేతగా నిలిచిన వారికి , దాత కనుకుంట్ల లింగారెడ్డి- లక్ష్మి ,పావు తులం బంగారం అందజేశారు.
ద్వితీయ బహుమతి షేక్ హయాన్ తిరుమలాపురం కి నల్ల స్వామి రెడ్డి- శంకరవ్వ,120గ్రాముల వెండిని అందజేశారు తృతీయ బహుమతి రొడ్డ మధుకర్ మందమర్రి గారికి 80 అవారి చందు -మానస విజేతల దాతల చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు. అనంతరం ఆలయ కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త అనంతల భూమయ్య, కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని అన్ని కుల సంఘాల అధ్యక్షులు ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన వారికి పేరుపేరునా ఆలయ ధర్మకర్త అనంతల భూమయ్య కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యువకులు హనుమాన్ దీక్ష పరులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
