శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

On
శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

గొల్లపల్లి  ఎప్రిల్ 08 (ప్రజామంటలు):

గొల్లపెల్లి మండలం  కేంద్రంలో శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయం  కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 23ఎడ్ల బండ్లు పోటీల్లో పాల్గొనగా ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఎడ్లబండ పోటీలను తిలకించేందుకు మండలం నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల మండలాల నుంచి  ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

ప్రథమ విజేతగా నిలిచేందుకు ఎడ్లబండ్లు నువ్వా- నేనా అన్న రీతిలో పోరాడాయి అత్యంత తీవ్ర ఉత్కంఠ సాగిన ఎడ్లబండ్ల పోటీల్లో  ప్రథమ బహుమతి దెబ్బటి సాయికుమర్ సీతారాంపూర్ విజేతగా నిలిచిన వారికి , దాత కనుకుంట్ల లింగారెడ్డి- లక్ష్మి ,పావు తులం బంగారం అందజేశారు.

ద్వితీయ బహుమతి షేక్ హయాన్ తిరుమలాపురం కి నల్ల స్వామి రెడ్డి- శంకరవ్వ,120గ్రాముల వెండిని అందజేశారు తృతీయ బహుమతి రొడ్డ మధుకర్ మందమర్రి  గారికి 80 అవారి చందు -మానస  విజేతల దాతల చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు. అనంతరం ఆలయ కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఆలయ ధర్మకర్త అనంతల భూమయ్య, కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని అన్ని కుల సంఘాల అధ్యక్షులు ఇంత విజయవంతంగా నిర్వహించడానికి  సహాయ సహకారాలు అందించిన వారికి పేరుపేరునా ఆలయ ధర్మకర్త అనంతల భూమయ్య కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యువకులు హనుమాన్ దీక్ష పరులు తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

Local News  State News 

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం *అగ్నిలో బుగ్గి అయిన ఎస్బీఐ  బ్యాంకు అడ్మినిస్ర్టేటివ్ బిల్డింగ్ 4 వఫ్లోర్ *ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను  ఆర్పిన ఫైర్ సిబ్బంది..  *సెలవు రోజు కావడంతో తప్పిన ప్రాణనష్టం.. సికింద్రాబాద్ మే 04 (ప్రజా మంటలు):   సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద  ఎస్బీఐ భవనం నాలుగో  అంతస్తులో  అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం   వర్కింగ్...
Read More...
State News 

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  సికింద్రాబాద్ 04 మే (ప్రజా మంటలు) :  భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ గారీ నేతృత్వంలోనీ కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ జాతీయస్థాయిలో జనగణన తో పాటు కులగణన  చేస్తామని ప్రకటించినందుకుగాను సామాజిక న్యాయం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ 

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ                                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 934842213జగిత్యాల మే 4(ప్రజా మంటలు)భాను సప్తమి ( భానువాసరే) అరుదైన ఆదివారం  సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక  పల్లకి సేవ నిర్వహించారు.సర్వ దేవాత్మకుడు ఆదిత్యుడుప్రాత: కాలాన్నే స్నానం చేసి, శుచిగా ' సూర్యుని నమస్కరిస్తే చాలు - పాప నిర్మూలనం జరిగి, పవిత్రుల...
Read More...
Local News 

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం 

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం                                              సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113జగిత్యాల మే 4( ప్రజా మంటలు)  జగద్గురు శంకర దత్తాత్రేయ మహాసంస్థానం శ్రీ శృంగేరి విరూపాక్ష మఠం శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య నరసింహ భారతి మహాస్వామి  సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత ధన్వంతరి దేవాలయం ప్రధాన పూజారి  చిలకముక్కు  నాగరాజు నివాసానికి విచ్చేసి, భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
Read More...
Local News 

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి     *పార్సిగుట్ట  చోరి కేసును చేధించిన పోలీసులు    *మూడు తులాల బంగారు నగలు,మొబైల్ రికవరీ    *మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి సికింద్రాబాద్ మే 04 (ప్రజామంటలు) : వారాసిగూడ పీఎస్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన టు–లెట్ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. స్వయనా మేనకోడలే అత్త ఇంట్లో జరిగిన చోరి కేసులో...
Read More...
Local News  State News 

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం మొక్కజొన్న కంకి, టాటా ఏసీ వాహనం దగ్ధం గొల్లపల్లి మే 04 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజున 11 కె.వి విద్యుత్ వైరు తెగిపడి, మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి నుండి వెనుగుమట్ల వెళ్లే  11 కేవీ విద్యుత్ వైరు మండల కేంద్రంలోని  అర్చనపెల్లి పద్మ ఇంటి...
Read More...
Local News 

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల  అవస్థాపన సౌకర్యాల ప్రచారం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల  అవస్థాపన సౌకర్యాల ప్రచారం                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113జగిత్యాల మే 4( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని SKNR ప్రభుత్వ జూనియర్ కళాశాల జగిత్యాల,  అధ్యాపకులు ప్రవేట్ కళాశాలలకు ధీటుగా  తమ కళాశాలకు  అందుబాటులో ఉన్న  పోలాస గ్రామంలో, ఇటీవల పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి, విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో, తమ కళాశాల లో...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ  గొల్లపల్లి మే 04 (ప్రజా మంటలు): సప్తమి తిథి (భాను సప్తమి) పర్వదినం పురస్కరించుకొని ఆదివారం శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ భాను సప్తమి చాలా దివ్యమైన రోజుని ఆదివారం సూర్యునికి సంబంధించిన పర్వదినం సందర్భంగా సూర్యుని కొలిచిన వారికి గొప్ప యోగవంతమైనదిగా భావిస్తారన్నారు. ఈ...
Read More...
Local News 

ఘనంగా  "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ఘనంగా   .                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 4(ప్రజా మంటలు     ) సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ కరీనగర్ విభాగ్ సంఘ చాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న సంస్కార సాధన శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం జగిత్యాల...
Read More...
Local News 

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  జగిత్యాల మే 4(ప్రజా మంటలు)నీట్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు....
Read More...
Local News 

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం మెట్టుపల్లి మే 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మేట్ పల్లి పట్టణంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రమాదం చుట్టు ముట్టినప్పుడు మేమున్నామంటూ...
Read More...
Local News 

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు   ఇబ్రహీంపట్నం మే 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు, ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణారావు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల పరిషత్...
Read More...