విద్యానగర్ శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 7( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రున కు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి మూలమూర్తికి రాజలాంచనాలతో కిరీటము, భుజకీర్తులు, పాదుకలు, ఖడ్గం ధరింపజేసి ప్రత్యేకంగా అలంకరించారు .భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంబి వేణుగోపాల ఆచార్య పాల్గొని పట్టాభిషేకం విశిష్టతను తెలియపరిచారు.
సీతారాముల నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. ఆలయ అర్చకులు రంజిత్ ఆచార్య, కొండగట్టు అర్చకులు మారుతి ఆచారి కపీంద్ర ఆచారి శ్రీనివాసచారి, భట్టాజి గోపాల్ శర్మ , రుద్రాంగి గోపాలకృష్ణ తదితరులు నిర్వహించగా కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఎనుగంటి అశోక్ రావు , ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ సుప్రియ, డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమౌళి,ఈవో సురేందర్, భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మోడీకి పాలాభిషేకం చేసిన రాంగోపాల్ పేట్ బి.జె.పి నాయకులు

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల అవస్థాపన సౌకర్యాల ప్రచారం

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ

ఘనంగా "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
