ఘనంగా కొనసాగుతున్న సాయి సప్తాహం
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో గత సోమవారం ప్రారంభమైన సాయినామ సప్తాహం, శనివారం ఆరవ రోజుకు చేరింది. ఈరోజు పగలు స్త్రీలు నాలుగు బ్యాచులు కూడా బ్లూ కలర్ వస్త్రధారణతో వచ్చారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగు తున్నాయి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామ స్మరణ తో భక్తులు కోలాటాలు,నృత్యాలు, ఆటపాటలతో, అలరిస్తున్నారు. భక్తులందరికీ కూడా ఆలయ నిర్వాహకులు టీ, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎనిమిది రోజులు భక్తుల అందరి ఇళ్లలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. .
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, మార కైలాసం, తవుటు రవిచంద్ర,, యాదగిరి మారుతీ రావు, కడలి రామకృష్ణ, రామకిషన్ రావు, కంచి కిషన్, శిరపురపు రాజ లింగం, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం, ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య, సంజయ్ శర్మ, నీరజ్ శర్మ, వివిధ సత్సంగాల సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలి..... సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు ఐక్యవేదిక విజ్ఞప్తి

కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్
