ఘనంగా కొనసాగుతున్న సాయి సప్తాహం
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో గత సోమవారం ప్రారంభమైన సాయినామ సప్తాహం, శనివారం ఆరవ రోజుకు చేరింది. ఈరోజు పగలు స్త్రీలు నాలుగు బ్యాచులు కూడా బ్లూ కలర్ వస్త్రధారణతో వచ్చారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగు తున్నాయి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామ స్మరణ తో భక్తులు కోలాటాలు,నృత్యాలు, ఆటపాటలతో, అలరిస్తున్నారు. భక్తులందరికీ కూడా ఆలయ నిర్వాహకులు టీ, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎనిమిది రోజులు భక్తుల అందరి ఇళ్లలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. .
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, మార కైలాసం, తవుటు రవిచంద్ర,, యాదగిరి మారుతీ రావు, కడలి రామకృష్ణ, రామకిషన్ రావు, కంచి కిషన్, శిరపురపు రాజ లింగం, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం, ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య, సంజయ్ శర్మ, నీరజ్ శర్మ, వివిధ సత్సంగాల సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
