పోలీసు అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo తో పనిచేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 3 (ప్రజా మంటలు)
పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా చేయడం ద్వారానే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో నిందితులకు శిక్షపడుటలో పోలీసులు తీసుకోవలసిన చర్యల గురించి ఎపిపి రజని ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు మరియు ట్రయల్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలు,కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ వంటి అంశాలు ,వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు మొదలు, కేసు విచారణలో తీసుకోవాలసిన చర్యలు,పోలీసు అధికారులు కోర్టులో ఎవిడెన్స్ జరిగే సమయంలో సాక్షులను ప్రొడ్యూస్ చేయు పద్ధతి, ప్రతి కేసులో డిజిటల్ ఎవిడెన్స్ ,నూతన చట్టాలను అమలులో పోలీసు అధికారులకు ఏర్పడే సందేహాలను గురించి ఏపిపి రజనీ పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి
