జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి,  నాగరికత ప్రదర్శన...

On
జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి,  నాగరికత ప్రదర్శన...

ప్రదర్శన ప్రారంభించిన జిల్లా విద్యాధికారి రాము

జగిత్యాల ఎప్రిల్ 03:

 సూర్య గ్లోబల్ స్కూల్ లోనిర్వహించిన దేశ ప్రగతికి పట్టుగొమ్మలుగా నిలిచే సంస్కృతి, నాగరికత అంశాల ప్రదర్శనతో చిన్నారులు అలరించారు.

 జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్యా గ్లోబల్‌ స్కూల్‌ లో గురువారం విద్యార్థులు భారతీయ సంస్కృతి-నాగరికతల వైభవాన్ని కండ్లకు కట్టేలా పలు అంశాలను ప్రదర్శింపజేసి అందరిని విస్మయానికి, గురి చేశారు. 


భిన్నత్వంలో ఏకత్వంకు ప్రతీకగా నిలిచే భారతీయ సంస్కృతిక అంశాలను రాష్ట్రాల వారిగా పిల్లలు ప్రదర్శించారు.పిల్లల్లో జ్ఞాన ఆర్జన ఆసక్తిని పెంచిన పాఠశాల యాజమాన్యంకు అభినందనలు అన్నారు. జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు దేశంలోని అన్ని రాష్ట్రాల వేషధారణతో ఆ రాష్ట్రాల ప్రాముఖ్యతను తెలియజేయడం అద్భుతమన్నారు. 

 గుజరాతీ వేషధారణతో పాటు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన గర్భా, డాండియా నృత్యాలను ప్రదర్శిఃచారు, సోమనాథ్‌ ఆలయం, స్ట్యాచ్యూ ఆఫ్‌ యూనిటీ, గిర్‌ నేషనల్‌ పార్క్​‍ వంటి ప్రఖ్యాత నిర్మాణాల నమూనాలను ప్రదర్శించారు.

  ధోఖ్లా, థెప్లా, ఖామాన్‌ వంటకాలను సైతం వండి వడ్డించారు.  మన రాష్ట్రానికి చెందిన చార్మినార్‌, రామప్ప దేవాలయాల నమూనాలతో పాటు, బోనాలు, బతుకమ్మ, ప్రసిద్ధ ఆహారం -   సరకొర్ర బియ్యం, దోశ, హైదరాబాద్‌ బిర్యానిని రుచి చూపించారు. ఆంధ్రప్రదేశ్‌ -   తిరుమల తిరుపతి, విశాఖ బీచ్‌, కూచిపూడి నృత్యం, గుత్తివంకాయ కూర, తమిళనాడుకు చెందిన బృహదీశ్వరాలయం నమూనాతో పాటు,  భరతనాట్యం, ఇడ్లీ-సాంబార్‌ వంటకాలను ప్రదర్శించారు. కర్ణాటకలోని హంపి, మైసూర్‌ ప్యాలెస్ నమూనాలు, యక్షగానం ప్రదర్శన, బెంగళూరు బిర్యాని లాంటి వంటకాలను చేపట్టారు.

రాజస్థాన్‌కు చెందిన నిర్మాణాలైన జైపూర్‌ హవా మహల్‌, థార్‌ ఎడారి, ప్రసిద్ది చెందిన ఘూమర్‌ నృత్యం, దాల్‌ బాటీ చూర్మా వంటకాలను తయారు చేశారు. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన తాజ్‌ మహల్‌, కాశీ విశ్వనాథ్‌ మందిరం, కతక్‌ నృత్యం, అవధీ బిర్యానీ, పశ్చిమ బెంగాల్‌ -   సుందర్‌ బన్స్​‍, హౌరా బ్రిడ్జ్‍, రసగుల్లా, ఒడిసి నృత్యం, మహారాష్ర్టకు చెందిన గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, లవణీ నృత్యం, వడాపావ్‌ వంటకం, పంజాబ్‌కు చెందిన గోల్డెన్‌ టెంపుల్‌, భాంగ్రా డాన్స్​‍, మక్కీ రోటీ, సర్పనీరలాంటి వంటకాలను తయారు చేసి ఆతులకు వడ్డించారు. సాంస్కృతిక అంశాలతో పాటు, సాంకేతిక అంశాల ఘనతను సైతం ప్రదర్శించారు.

 గణిత శాస్త్రవేత్తల ప్రతిభ, ఆవిష్కరణలు, భౌతిక, రసాయన, జీవ, వృక్ష శాసా్త్రల్లోని ముఖ్యమైన ఫార్ములాలను పిల్లలు ప్రదర్శించారు. 

 మానవ దేహంలోని బ్లడ్‌ గ్రూప్‌లను వివరించడంతో పాటు, అక్కడికి వచ్చిన ఆతుల వద్ద నుండి బ్లడ్‌ సాంపిల్స్​‍ సేకరించి, రక్తనమూనాలను తెలియజేయడం అందరిని ఆశ్చర్యంతో పాటు, ఆనందానికి గురి చేసింది. వీటితో పాటు ఇస్రో, ఆటమిక్‌ సెంటర్‌ నమూనాలను సైతం చిన్నారులు రూపొందించారు. 

 సామాజిక జీవనంలో కీలక పాత్ర పోషించే పోలీసు, డాక్టర్‌, ఉపాధ్యాయుడు, సైనికుడు, న్యాయమూర్తి, ఇంజనీర్‌, ఆర్మీ స్పేస్ సెంటర్‌, రైతు, టైలర్‌, బ్యుటీషియన్‌ లాంటి వృత్తులను సైతం పిల్లలు సచిత్రంగా, సవివరణంగా సాంకేతిక వస్తు సామాగ్రీతో సహా ప్రదర్శింజేసి ఔరా అనిపించుకున్నారు.

IMG-20250403-WA0014 ఈ కార్యక్రమానికి హజరైన జిల్లా విద్యాధికారి కె. రాము మాట్లాడుతూ,  స్కూల్‌ యాజమాన్యం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ  వారి ప్రతిభను  గుర్తించి ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం వల్ల పిల్లల్లో స్ఫూర్తిని నింపవచ్చునన్నారు. చిన్నవయసులోనే పిల్లలకు సాంసృతిక, నాగరికత అంశాలతో పాటు, సామాజిక అంశాలపై ఒక సృహా రావడం గొప్పవిషయమన్నారు.

 తెలంగాణ లోని వంటకాలు అభిరుచులను తెలియజేస్తూ 700 మంది చిన్నారులు ప్రదర్శించిన ఇవ్వడం చాలా అరుదైన అంశమన్నారు. చిన్నారులు  కాలిగ్రఫీ హ్యాండ్‌ రైటింగ్‌ , ఆర్ట్‍ అండ్‌ క్రాఫ్ట్‍ను వంటబట్టించుకొని, అందమైన జీవితానికి మార్గాలు వేసుకోవాలని కోరారు. 

ఇందులో శ్రీధర్ రావు, సీనియర్ పాత్రికేయులు సిరిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ బోయినిపెల్లి శ్రీధర్‌ రావు, డైరెక్టర్లు మంజుల రమాదేవి, హరిచరణ్‌ రావు, రజిత రావు, సుమన్‌ రావు , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి.. సికింద్రాబాద్, మే01 (ప్రజా మంటలు): ఉద్యోగులు తమ ఉద్యోగ పదవీకాలంలో నిబద్దతతో చేసిన విధులు తమకు గుర్తింపునిస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహ్మాద్ నయీమ్ ఖాన్  రిటైర్మెంట్ వీడ్కోలు సమావేశంలో గురువారం జరిగింది. ఈసందర్బంగా పలువురు మహ్మాద్ నయీమ్ ఖాన్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన శేషజీవితం...
Read More...
Local News 

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక సికింద్రాబాద్  మే 01 (ప్రజా మంటలు):  సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని గంభీర్ పూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన ఎన్నికలు నిర్వహించారు.ఈ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మ్యాదరి నర్సింలు,క్యాషియర్ గా బైండ్ల బాలరాజు ను,కార్యదర్శిగా నిరటి నర్సింలు,గౌరవ సభ్యులు జక్కుల రాజు చిన్న,...
Read More...
Local News 

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సికింద్రాబాద్,  మే 01 (ప్రజా మంటలు): సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి కోరారు. గురువారం బన్సీలాల్‌పేట డివిజన్‌లోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో కి రూ....
Read More...
Local News 

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం - అదం సంతోష్ *సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ *సన్న బియ్యంతో వండిన అన్నం తిన్న సంతోష్ సికింద్రాబాద్, మే01 ( ప్రజామంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ అదం సంతోష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గములో  గురువారం నిరుపేద కుటుంబాలకు...
Read More...
Local News 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్ 

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్  సికింద్రాబాద్, మే 01 (ప్రజా మంటలు): వేసవి సెలవులు నేపథ్యంలో గణిత నిపుణులు రాజాగా పేరుగాంచిన రాజా నర్సింహారావు సిటీలోని ఆశ్రయ  హోమ్స్ ఫర్ గర్ల్స్ రెయిన్ బో హోమ్స్ వేసవి శిబిరంలో మాథ్స్ వర్క్ షాప్ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ కు గణిత శాస్త్రంలో   మెళకువలు ,టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు,...
Read More...
Local News 

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): నిన్న ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మల్లన్న పేట పాఠశాల విద్యార్థులు 28 మంది విద్యార్థులకు గాను 28 మంది విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణతను సాధించారు.ఇందులో 8 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించారు.గొల్లపల్లి మండలంలో, ప్రభుత్వ & స్థానిక...
Read More...
Local News 

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు

సిఐటియూ ఆధ్వర్యంలో ఘనంగా 139వ మేడే వేడుకలు సిఐటియూ జెండాను  ఆవిష్కరించిన మండల సిఐటియు  అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య గొల్లపల్లి మే 01 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని ట్రాలీఆటోలు పంచాయతీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ఎర్ర జెండాలతో ర్యాలీగా వచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద సి.ఐ.టి.యూ. యూనియన్ అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య జెండా ఆవిష్కరించారు....
Read More...
Local News 

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ మెట్పల్లి మే 1( ప్రజా మంటలు)జగిత్యాల్ జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల మరియు వేంపేట , మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.   ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం...
Read More...
Local News 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్. 

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి.  ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.                    సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 1(ప్రజా మంటలు) విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు బాల బాలికల కోసం ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిభిరం లో మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు...
Read More...
Local News 

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం సికింద్రాబాద్,  ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):  దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం  బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు...
Read More...
Local News 

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం హుస్నాబాద్ ప్రజామంటలు న్యూస్: హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు సాధించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల యాజమాన్యం అభినందించారు. ●2025 పదో తరగతి ఫలితాల్లో 564/600 మార్కులు సాధించి కె. సాయి వర్షిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచాడు.●100% విద్యార్థులు...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగుల స్వయం ఉపాధి పథకం రాజీవ్ యువ వికాసం స్కీం కు అప్లై చేసుకున్న యువతీ, యువకులకు సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం కీలక సూచన చేశారు. తమ ఆన్ లైన్  దరఖాస్తు ఫారాల కాపీలను సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి...
Read More...