అమెరికాలో ఉంటున్న విద్యార్థులు, ఓ.పి.టీ. అభ్యర్థులకు రూ. లక్ష డాలర్ల ఫీజు వర్తించదు
అమెరికా ఇమిగ్రేషన్ నిపుణుల స్పష్ఠీకరణ
ప్రజా భవన్ లో హెచ్-1 బీ అవగాహన సెమినార్
హైదరాబాద్ సెప్టెంబర్ 37 (ప్రజా మంటలు):
అమెరికాలో ఎఫ్ వన్ విద్యార్థులు, ఓ పి టి లో ఉన్న అభ్యర్థులు హెచ్ వన్ బి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే లక్ష రూపాయల డాలర్లు ఫీజు వర్తించదని అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేశారు.
శనివారం ప్రజాభవన్ లో సీఎం ప్రవాసి ప్రజావాణి నిర్వహించిన హెచ్ -1 బి ఇంటరాక్టివ్ సెషన్ లో పలువురి అనుమానాలను యూఎస్ఏ ఇమిగ్రేషన్ నిపుణులు నివృత్తి చేశారు.
భారతదేశంతో సహా ఇతర దేశాల నుంచి కొత్తగా అమెరికా హెచ్ వన్ బి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే లక్ష రూపాయల ఫీజు వర్తిస్తుందని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇతర సంస్థలకు మారిన ఇలాంటి ఫీజు ఉండదని వారు తెలిపారు. హెచ్ ఫోర్ వీసా ఉన్న దంపతులు హెచ్1బిలోకి మారెందుకు దరఖాస్తు చేసుకున్నా కూడా లక్ష రూపాయల డాలర్ ఫీజు వర్తించదు అని అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు పేర్కొన్నారు.
అమెరికా హెచ్ వన్ బి దరఖాస్తు చేసుకునే అంశంలో ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా సీఎం ప్రవాసి ప్రజావాణిలో సంప్రదిస్తే నివృత్తి చేస్తామని స్టేట్ కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ ఇంటరాక్టివ్ స్టేషన్ లో అమెరికా నుంచి జూమ్ ద్వారా వర్జీనియా స్టేట్ సెన్సస్ కమిషనర్ శ్రీధర్ నాగిరెడ్డి, అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకులు బంగారు రెడ్డి పాల్గొనగా, ప్రజా భవన్ నుంచి అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ జాష్ డార్లింపెల్, ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ వినోద్ కుమార్, ఇమిగ్రేషన్ నిపుణులు హరికృష్ణ, సీఎం ప్రవాసి ప్రజావాణి స్టేట్ కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, ఆర్టిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి, తదితరులు హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

వాల్మీకి ఆవాసంలో జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

గాంధీలో ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష
.jpeg)
బిసి బంద్ ను విజయవంతం కొరకు ముందుకు రండి...
