పీఐబీ ఆధ్వర్యంలో స్వచ్చతా హీ సేవా–2025
On
సికింద్రాబాద్, సెప్టెంబర్ 25 ( ప్రజామంటలు):
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ--–2025 కార్యక్రమాన్ని ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో సికింద్రాబాద్ కవాడి గూడ లోని సీజీవో టవర్స్ లో నిర్వహించింది. ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాథ్ పిలుపు మేరకు అధికారులు, సిబ్బంది స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేసి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం నిరంతర కర్తవ్యమని, సమష్టి కృషితోనే పరిశుభ్రమైన భారత్ సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో పీఐబీ, సీబీసీ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు
Published On
By From our Reporter

గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి
Published On
By From our Reporter

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
Published On
By From our Reporter
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
Published On
By From our Reporter
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి
Published On
By From our Reporter

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్
Published On
By From our Reporter

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి
Published On
By From our Reporter

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
Published On
By From our Reporter
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ
Published On
By Siricilla Rajendar sharma

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు
Published On
By From our Reporter

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
Published On
By From our Reporter
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక
Published On
By Siricilla Rajendar sharma
