గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంపీ లీడ్స్ నిదుల ప్రొసీడింగ్
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
నిజామాబాదు ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంపీ లాడ్స్ నిదుల నుండి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గోధుర్ గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి 2 లక్షల రూపాయల నిదుల ప్రొసీడింగ్ పత్రాన్ని దేవాలయం కమిటీ సభ్యులకు బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అందించారు.
జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, ఎంపీ అర్వింద్ ధర్మపురి, జిల్లా మొత్తం లో చాలా గ్రామలకు నిధులు మంజూరు చేసాడని, జిల్లా పరిషత్ చైర్మెన్ బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి వాడేపల్లి శ్రీనివాసన్, మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి, జిల్లా నాయకులు తెగేల శ్రీధర్ రెడ్డి, బండి గోపాల్ మండల ప్రధాన కార్యదర్శులు సుంచురణధీర్, పంతంగి వెంకటేష్ యాదవ్, మండల కోశాధికారి శేఖర్, బీజేవైఎం అధ్యక్షులు నవీన్ రెడ్డి, బూత్ అధ్యక్షులు రాజేందర్,రాజేష్, శ్రీనివాస్, మూర్తి, నాయకులు రాజేశని భూమా రెడ్డి,ప్రవీణ్, గణేష్,నారాయణ, మల్లేష్, చిన్న గంగారాం,దయానంద్, ప్రభాకర్, ఆలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
