తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత 

On
తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత 

నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల.ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు.
బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు - తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి.
బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లు,
కమీషన్ల కోసమే కడుతున్నారు
- ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్ జూలై 17:

సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లపై బుకాయిస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డికి పాలించే హక్కు లేదు.తక్షణమే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి విలేఖరుల సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

ఈరోజు ఆమె నివాసంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన కవిత, బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏమి లాభం లేదు.కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారు.ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారనీ ఆరోపించారు.

IMG-20250717-WA0003

చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడు..బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తాం పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్లాలనీ కవిత డిమాండ్ చేశారు.

ఇంకా కవిత ఇలా అన్నారు:

తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అని సీఎం చెప్తుంటారు.ముఖ్యమంత్రి ఇంకా కాలేజ్ లోనే  ఉన్నానని  అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబు కు గిఫ్టుగా ఇచ్చారు*

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలోనుంచి తీసేసా. ఆయన ఎవరో నాకు తెలియదు.సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కొని సన్మానం చేశారు

సీఎం రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గులేకుండా బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారు.నాలుగు విజయాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు

కృష్ణానది బోర్డును అమరావతిలో పెట్టడం అనేది ఏపీ విభజన చట్టంలో ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబునాయుడు కాళ్ళ దగ్గర తాకట్టుపెట్టారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రజలకు ఉపయోగం లేదు.ఏపీలో నీళ్లు రాని ప్రాంతాలకు ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకుపోతే నేను స్వాగతిస్తా

బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లు,
కమీషన్ల కోసమే కడుతున్నారు

మెగా కంపెనీకి బనకచర్ల ప్రాజెక్టును అప్పగించే కుట్ర జరుగుతోంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు  నాయుడుకు సద్ది మోస్తున్నారు.తెలంగాణ జాగృతి తరపున బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేస్తాము.

IMG-20250717-WA0001

కచ్చితంగా బనకచర్లను 
ఆపి తీరుతాము

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్లి బీసీ బిల్లు,బనకచర్లపై
కేంద్రంతో మాట్లాడాలి.తుపాకులగూడెం నుంచి 
నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ,ఆంధ్రాకు 
న్యాయం జరుగుతుంది

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అచేతనస్థితికి మేము బాధపడుతున్నాం.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెల్లకపోతే మేము జాగృతి తరపున ఢిల్లీకి కలిసివచ్చే వాళ్ళతో ఢిల్లీలో పోరాటం చేస్తాము. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చ జరగలేదు

కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు వారికి బొగ్గుగని కార్మిక సంఘం భాద్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా

 

Tags

More News...

Opinion 

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన గ్రామ కుల సంఘాల పెద్దలు

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన గ్రామ కుల సంఘాల పెద్దలు గొల్లపల్లి జూలై 18 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం గ్రామానికి చెందిన వోడ్నాల మల్లేశం ఇటీవల గుండెపోటు మరణించడంతో  గ్రామంలోని ప్రజలు దయా హృదయం తో తోచిన విధంగా 52,500 రూపాయలు ( యాబై రెండు వేయిల ఐదు వందలు)  ఆర్ధిక సహాయం అందజేశారు మల్లేశం కుటుంబ సభ్యులు కు అందజేశారు మాకు...
Read More...

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు  *పట్టణ సీఐ కరుణాకర్    జగిత్యాల జూలై 18 (ప్రజా మంటలు) పట్టణ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మైనర్లు వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక పాత బస్టాండ్ వద్ద స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మైనర్లు వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్...
Read More...
Local News 

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్  పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్  మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ 

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్  పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్  మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్  మల్యాల జులై 18 ( ప్రజా మంటలు) చొప్పదండి నియోజవర్గం మల్యల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన క్యాతం శ్యామ్ సుందర్ రెడ్డి అనే ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్తకు మెదడులో రక్తం గడ్డ కట్టిందని  కెసిఆర్ దృష్టికి వెళ్ళింది... ఆయనే స్వయంగా శ్యామ్ సుందర్ రెడ్డి క్యాతంకు ఫోన్ చేసి ధైర్యం చెప్పి, కోరుట్ల ఎమ్మెల్యే...
Read More...
Local News 

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.       

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.        జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు) ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం కల వ్యవస్థ జర్నలిజం రంగం అని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు, తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ  ఆధ్వర్యంలో టి.యు.డబ్ల్యు జె(ఐజేయు) నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ...
Read More...
Local News 

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు) నవ్య బాలికల జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థినిలు జూనియర్లకు స్వాగతం ఉత్సవాలను ఆనంద ఉత్సాహాల మధ్య నిర్వహించారు, ఈ సందర్భంగా ఎస్సై సుప్రియ మాట్లాడుతూ విద్యార్థినిలు సమాజంలో జరిగే అరాచకాల పట్ల ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినిలు తమ తల్లిదండ్రుల ఆశయాల మేరకు శ్రద్ధగా...
Read More...
Local News 

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల  జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల  జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి. జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు)నూతనంగా ఎన్నికైన టి యు డబ్ల్యూ జె(ఐజె)  కమిటీని  సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి .    జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీని సన్మానించారు .జిల్లా అధ్యక్షులు   చీటీ శ్రీనివాస్ రావు  సారధ్యంలో ప్రెస్ మిత్రుల సమస్యలను మరియు ఇండ్ల...
Read More...
Local News 

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి ఇబ్రహీంపట్నం జూలై 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ  గ్రామంలోని 311 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని వచ్చిన ఫిర్యాదు మేరకు మెట్టుపల్లి  ఆర్డిఓ సర్వేకు ఆదేశించారు. సర్వే నెంబర్ చూసి, ఎంజాయ్మెంట్ సర్వే చేయుటకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే లాండ్ రికార్డ్ మరియు తాసిల్దార్ కు...
Read More...
Local News 

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మల్లాపూర్ జులై 18 ( ప్రజా మంటలు) నేరాల నియాత్రణకు గ్రామాల్లో విజిబుల్ పొలిసింగ్ పై దృష్టి సారించాలి. యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలపై, సైబర్ నెరలపై చైతన్యాన్ని తీసుకురావాలి వార్షిక తనిఖీల్లో భాగంగా మల్లాపూర్  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  శుక్రవారం వార్షిక తనిఖీ లో భాగంగా...
Read More...
National  State News 

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ త్వరలో మతమార్పిడి నిరోధ చట్టం తెస్తాం : ఫడ్నవీస్  ముంబై జూలై 18 : హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా ఇతర మతాలకు చెందిన వారు నకిలీ ఎస్సీ సర్టిఫికెట్లు పొందినట్లయితే, వాటిని రద్దు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ఇతర ప్రదేశాలలో రిజర్వేషన్ల...
Read More...
Local News 

బోనాల వేడుకలు

బోనాల వేడుకలు
Read More...
Local News 

మండలంలో మంత్రి పర్యటన

మండలంలో మంత్రి పర్యటన
Read More...
Local News 

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా సికింద్రాబాద్, జూలై 18 (ప్రజామంటలు): సికింద్రాబాద్ ఎలక్ర్టిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎస్ఈటీఏ) నూతన పాలకవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సికింద్రాబాద్ లో జరిగిన సెటా సర్వసభ్య సమావేశంలో ఈ నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన ప్రెసిడెంట్ గా సురేశ్ జీ సురాన, సెక్రటరీగా సుధీర్ జీ కొటారి, ట్రెజరర్ గా సిద్దార్థ్ కేవల్ రమణి లు...
Read More...