ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు
గురు పౌర్ణమి సందర్బంగా భక్తుల రద్దీ
సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు) :
పద్మారావునగర్ లోని శ్రీసాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ లోని శ్రీసాయిబాబా ఆలయంలో గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీసాయి సప్తాహ వేడుకలు గురువారం తో ముగిశాయి. చివరి రోజున ఉదయం శ్రీసాయి కుంభాభిషేకం,శ్రీసాయి విభూతి సేవ,సాయంత్రం మహామృత్యుంజయ హోమం నిర్వహించారు. సద్గురు శ్రీసాయి కుమార్ జీ భక్తులనుద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. సత్సంగ్ లో ఆలయ ఉత్తరాధికారి శ్రీకీర్తిమా, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
:
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం శ్రీసాయి బాబా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, బాబా ను దర్శించుకొని, పూజలు చేశారు. అన్నదానం నిర్వహించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, రాష్ర్ట మాజీ మంత్రి, ఎన్డీఎమ్ఏ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డిలు ఆలయాన్ని సందర్శించి, బాబా ఆశీస్సులు తీసుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
