కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

On
 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఎర్రబెల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ  వేలేరు జూలై 10 (ప్రజామంటలు) :  తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు, భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులైన దేవులపల్లి మల్లమ్మ, రేణ లలిత, సర్ధ నర్సమ్మ, నాగవెల్లి రాణి, పటేరు సుజాత, ఎగ్గడి రమ మండల గిర్ధావర్ సమక్షంలో చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీ ముద్దసాని వరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ కాలేరు శ్రావణ్ కుమార్, దస్తరి శ్రావణ్ కుమార్, నలివెల దిలీప్, దస్తరి దయాకర్, రేణ ప్రవీణ్ కుమార్, దోనికెల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags

More News...

Local News  State News 

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మహిళలు వస్తాం... ఇచ్చిన హామీలపై చర్చిద్దాం ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  లేఖ తెలంగాణ జాగృతిలో చేరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ కార్యదర్శి వీరన్న కొత్తగూడెం జూలై 10:    "పదే పదే కేసీఆర్ మహిళలకు...
Read More...
Local News 

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం' దేవాలయ ఏకీకరణ దేవాలయ రక్షణ (అంకం భూమయ్య) మల్యాల జులై 10 (ప్రజా మంటలు):    మల్యాల మండలం కొండగట్టులో గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమ గురువారం రోజున తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో 30. వ గిరి ప్రదక్షిణ చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ...
Read More...
Local News 

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి 

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి  గొల్లపల్లి జూలై 10 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో  ట్రాక్టర్లు ఇనుప కేజీ వీలతో రోడ్డు పై తిరిగినచో కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ ఎం, కృష్ణ సాగర్ రెడ్డి హెచ్చరించారు ఎస్ఐ మాట్లాడుతూ కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లపై ట్రాక్టర్ కేజీ వీల్స్ తో తిరగడం వల్ల బీటీ...
Read More...
Local News 

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం  బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం వేలేరు, జూలై 10 (ప్రజామంటలు):బాల్య వివాహాల చట్టం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో గురువారం మండలంలోని వేలేరు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి క్షమా దేశ్పాండే గారు (డీఎల్‌ఎస్‌ఏ జడ్జ్) అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్యవివాహాలు పిల్లల మానసిక...
Read More...
Local News 

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు 

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు  హైదరాబాద్ జూలై 10(ప్రజా మంటలు)  రామంతపూర్( వెంకట్ రెడ్డి నగర్ )లోని షిర్డీ సాయి మందిరంలో గురువారం ఉదయాత్ పూర్వం నుండి గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూలవిరాట్టు దత్తాత్రేయ స్వామి విగ్రహానికి, షిరిడి సాయి విగ్రహానికి స్వహస్తాలతో భక్తులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. . వైదిక...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు జగిత్యాల జూలై 10:   జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ ఎన్నికలలో అధ్యక్షులు చీటీ శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి, బెజ్జంకి సంపూర్ణ చారి, కోశాధికారిగా సిరిసిల్ల వేణు గోపాల్ ‌ఘన విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా హైదర్ అలీ, గడ్డల హరికృష్ణ కృష్ణ, అల్లే రాము లు, సహాయ కార్యదర్శి గా కోరే రాజ్ కుమార్,గుర్రపు చంద్ర...
Read More...
Local News 

పేదల కోసం హైడ్రా.. ఓవైసీల కోసం విత్ డ్రా? - ఫాతిమా కాలేజీపై చర్యలేవి?

పేదల కోసం హైడ్రా.. ఓవైసీల కోసం విత్ డ్రా?  - ఫాతిమా కాలేజీపై చర్యలేవి? బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి.. సికింద్రాబాద్ జూలై10 (ప్రజామంటలు): హైదరాబాద్ లోని సల్కం చెరువులో 40% ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఒవైసీ కి చెందిన ఫాతిమా మహిళా కాలేజీలో 10 వేల మందికి విద్య అందిస్తున్నారని విద్యార్థుల జీవితాలను నాశనం చేయలేమని హైడ్రా కమిషనర్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు...
Read More...
Local News 

బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం

బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం వేలేరు, జూలై 10 (ప్రజామంటలు):ఘనపూర్ స్టేషన్ నియోజకవర్గ పరిధిలోని వేలేరు మండలంలోని అందరి బూత్‌లెవల్‌ అధికారులకు (బీఎల్‌ఓ) ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఘనపూర్ ఆర్డీఓ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో వేలేరు తహసీల్దార్ కొమి, గీర్దావార్ సురేందర్, సీనియర్...
Read More...
Local News 

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ  ఎర్రబెల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ  వేలేరు జూలై 10 (ప్రజామంటలు) :  తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు, భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులైన దేవులపల్లి మల్లమ్మ, రేణ...
Read More...
Local News 

రూ.303 కోట్లను తేవడంలో  కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

రూ.303 కోట్లను తేవడంలో  కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది సికింద్రాబాద్ జూలై 09 (ప్రజా మంటలు):  ఎలివెటెడ్ కారిడర్ విషయంలో 303 కోట్ల రుపాయలు తీసుకరావడంలో బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలించాయని..ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీఈటల రాజేందర్ కృషితో పాటు సైనికులుగా తమ ప్రయత్నం ఉందని కంటోన్మెంట్ బోర్డు నామినేట్ మాజీ సభ్యుడు రామకృష్ణ స్పష్టం చేశారు. కేంద్రం ఖాతా లో జమ...
Read More...
Local News 

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  సికింద్రాబాద్ జూలై09 (ప్రజామంటలు) : రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..రాష్ర్ట ప్రభుత్వం దగ్గర...
Read More...
Local News  State News 

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ గొల్లపల్లి (మేడిపల్లి) జూలై 9 (ప్రజా మంటలు):    మేడిపల్లి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గామాడ శ్రీధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు
Read More...