రైతులకు బేడిలు వేసిన ఘటనపై ఎస్హెచ్ఆర్సీ లో పిటీషన్
పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న న్యాయవాది రామారావు
రైతులకు రూ5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి
సికింద్రాబాద్ జూన్ 20 (ప్రజామంటలు) :
జోగులాంబ - గద్వాల జిల్లా - అలంపూర్ న్యాయస్థానంలో రైతులకు బేడీలు వేసిన ఘటనపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు చేశారు. ఎథనాల్ పరిశ్రమ ఏర్పాటును అడ్డుకోవడం రైతుల ప్రాథమిక హక్కు అని- ఆయన పేర్కొన్నారు.- నిరసన తెలుపుతున్న రైతుల పై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొట్టారని, న్యాయస్థానాలు బెయిల్ పై విడుదల చేసినా, రైతులకు బేడీలు వేసి ప్రదర్శన చేసిన- ఘటనకు భాద్యులైన పోలీసులు ఆర్ఎస్ ఐ చంద్ర కాంత్, ఏ ఆర్ ఎసైలు సురేష్, ఆంజనేయులు పై చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే కిందిస్థాయి పోలీసులను ఆదేశించిన ఎస్పీ టి శ్రీనివాస రావు పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధితులకు రూ. ఐదు లక్షల పరిహారం చొప్పున ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీచేయాలని న్యాయవాది తన పిటీషన్ లో కోరారు. తెలంగాణ రాష్ట్ర గృహ మంత్రిత్వ కార్యదర్శి రవి గుప్త ఐపీఎస్ ఆధ్వర్యంలో దర్యాప్తుకు ఆదేశించాలంటూ పిటీషనర్ కోరారు. -పిటీషన్ ను డి న: 605/IN/2025 గా నమోదు చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు చేపట్టింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
