పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామస్వామి  కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

On
పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామస్వామి  కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు


జగిత్యాల జూన్ 14(ప్రజా మంటలు)
 

పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 33 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామస్వామిని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.

పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారు అన్నారు.సుధీర్ఘ కాలంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సైదులు ,  ఆర్  ఎస్ఐ సుమన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి  కమలకు కళాశ్రీ పురస్కారం

కవి ఇంటికి కళాశ్రీ భాగంగా రుద్రాంగి  కమలకు కళాశ్రీ పురస్కారం జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు) వర్ధమాన కవులు, కవియిత్రులను ప్రోత్సాహించే దిశగా ముందుకు వచ్చిన కార్యక్రమమే కవి ఇంటికి కళాశ్రీ అని ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవయిత్రి రుద్రoగి కమలను కళాశ్రీ పురస్కారంతో సత్కరించటం అభినందనీయమని కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత గుండేటి రాజు అన్నారు.   కళాశ్రీ ఈశ్వరమ్మ ఈ...
Read More...

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ 

దొడ్డి కొమరయ్య వారసత్వ స్ఫూర్తి తోసామాజిక తెలంగాణ నిర్మిద్దాం.- తుల ఉమ  సిరిసిల్ల జూన్ 15:రాజన్నసిరిసిల్లా జిల్లా, ముస్తాబాద్ మండలం,గూడెంగ్రామం లో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ సభలో ముఖ్య అతిథి గా  కరీంనగర్ ఉమ్మడి జిల్లాపరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి తుల ఉమ. పాల్గొన్నారు.ఆదివారం నాడు గూడెం గ్రామం లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని తుల ఉమ ఆవిష్కరించి ప్రసంగించారు. నిజాం రజాకార్లకు ఎదురొడ్డి అతి చిన్న వయసులో...
Read More...
Local News 

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి

స్నేహం చిరకాలం నిలిచే ఓ మధురానుభూతి భీమదేవరపల్లి జూన్ 15 (ప్రజామంటలు) : స్నేహం చిరకాలం నిలిచే బంధం అని మరోసారి నిరూపితమైన సందర్బంగా, ముల్కనూర్‌లోని శ్రీనివాస ఫంక్షన్ హాల్‌ ఒక భావోద్వేగ వేదికగా మారింది. 2006-07 విద్యా సంవత్సరంలో శ్రీ విద్యా భారతి ఉన్నత పాఠశాల లో విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, 18 సంవత్సరాల వేడుకను ఆదివారం సమ్మేళనంగా...
Read More...
Local News 

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో గుర్తింపు....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు)    జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ఆవో గావ్ చలో కార్యక్రమం లో భాగంగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామాన్ని దత్తత గ్రామంగా  తీసుకొని గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా ముఖ్యఅతిథిగా  పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్...
Read More...
National  International  

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులు ఇజ్రాయల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న వివాదం న్యూ ఢిల్లీ జూన్ 15: ఇరాన్ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ఇజ్రాయెల్‌ను తాకాయి. ఈ ఘర్షణలో 3వ రోజు ఇరాన్ దాడి చేస్తే, అమెరికా సైన్యం యొక్క 'పూర్తి బలం' 'దిగిపోతుందని భావిస్తున్నారు. అయినా ఇరాన్ వెనుకడుగు వేయకుండా దాడులు కొనసాగిస్తుంది. జూన్ 15న...
Read More...
National  Spiritual  

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత

హెలికాప్టర్ ప్రమాదంలో 7గురి మృతి - తాత్కాలికంగా చర్దం యాత్ర సేవలు నిలిపివేత డెహ్రాడూన్ జూన్ 15: ఆదివారం జరిగిన వినాశకరమైన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలతో పాటు, చార్ ధామ్‌కు అన్ని హెలి సేవలను సోమవారం వరకు వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎత్తైన ప్రాంతాలలో హెలి ఆపరేటర్లు మరియు పైలట్ల విమాన ప్రయాణ అనుభవాన్ని సమగ్రంగా సమీక్షించి,...
Read More...
Local News 

నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్. 

నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్.  ఎల్కతుర్తి జూన్ 15 (ప్రజామంటలు) : హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంఎల్కతుర్తి మండలంలోని జగన్నాథ్ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించినటువంటి ఇల్లందుల సుధాకర్ వారి భార్య అయినా భాగ్య గారిని పరామర్శించి 50 కిలోల బియ్యం తో పాటు ఆర్థిక సహాయం అందించిన ఆపద్బాంధవుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్....
Read More...
Local News 

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.- ఆర్డీవో పి.మధుసూదన్.

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.- ఆర్డీవో పి.మధుసూదన్. -ఘనంగా 14  వ ప్రపంచ వయోధికులపై వేధింపుల నివారణకు అవగాహన దినోత్సవం    జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు): వయో వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని,జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్   ఆధ్వర్యంలో చట్టం పకడ్బందీగా అమలవుతున్నదని  జగిత్యాల డివిజన్  రెవెన్యూ  అధికారి పులి మధుసూదన్ గౌడ్  అన్నారు.ఆదివారం  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్...
Read More...
Local News 

రోడ్డు పక్కన ఉన్న అనాథలకు ఆవాసంతోపాటు పని కల్పించండి- స్కై ఫౌండేషన్

రోడ్డు పక్కన ఉన్న అనాథలకు ఆవాసంతోపాటు పని కల్పించండి-  స్కై ఫౌండేషన్ సికింద్రాబాద్,  జూన్ 15 ( ప్రజా మంటలు):: హైదరాబాద్ సిటీ లోని ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాతులపై దుర్భర జీవితం గడుపుతున్న  అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలని స్కై ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు. వారికి శాశ్వత నివాసం, పని కల్పించాలన్నారు. ఆదివారం ఫుట్ పాత్ లపై నివసిస్తున్న సంచార జాతుల వారికి దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్స్...
Read More...
Local News 

పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు.

పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు.    ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ, యామపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు.   ఇబ్రహీంపట్నం జూన్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలో ని వర్షకొండ,యామపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ...
Read More...
Local News 

ట్రస్మా ముషీరాబాద్ శాఖ  ప్రెసిడెంట్ గా సందీప్ కుమార్ గుప్తా 

ట్రస్మా ముషీరాబాద్ శాఖ  ప్రెసిడెంట్ గా సందీప్ కుమార్ గుప్తా  సికింద్రాబాద్  జూన్ 15 (ప్రజా మంటలు):: తెలంగాణ రికగ్నైజ్ డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TRSMA) ముషీరాబాద్ మండల శాఖను రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, కోశాధికారి జై సింహ గౌడ్ లు ఆదివారం నియమించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్.సందీప్ కుమార్ గుప్తా, జనరల్ సెక్రెటరీగా పీ.మహేష్, కోశాధికారిగా ఆర్.రాజేశ్వరి నియమితులయ్యారు. ఈ...
Read More...
Local News 

సఖి అవగాహనా కార్యక్రమం

సఖి అవగాహనా కార్యక్రమం ఎల్కతుర్తి, జూన్ 15 (ప్రజామంటలు) : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీలో సఖి సెంటర్ ఆధ్వర్యంలో మహిళల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ లీగల్ కౌన్సిలర్ శ్రీదేవి మేడం పాల్గొని, సఖి సెంటర్ ప్రధాన లక్ష్యాలు, మహిళలకు అందించే సేవల గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ, "గృహహింస,...
Read More...