మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు*
*
తెలంగాణ విద్యాశాఖ పరిశీలకులు
డి. దుర్గ ప్రసాద్
జగిత్యాల మే 16(ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా ఏక రూప దుస్తులను ప్రతి విద్యార్ధి కొలతల ప్రకారం మంచి నాణ్యతతో కుట్టించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు అన్నారు.
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో మథర్ థెరిసా గ్రామ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మహిళ సభ్యురాళ్లు కుడుతున్న ఏకారూప దుస్తుల యూనిట్ ను ఆయన సందర్శించారు., దుస్తుల తయారీ విధానం,ఎన్ని పాఠశాలలు, ఎంత మందికి కుడుతున్నారు తదితర అంశాలను సభ్యులను అడిగి తెలుసుకున్నారు., సెర్ప్ ఆధ్వర్యంలో మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తుందని, అలాగే సకాలంలో దుస్తులు అందివ్వాలని అన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము మాట్లాడుతు జిల్లాలో 667 పాఠశాలల్లో 47,963 విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులు అందజేయడం జరుగుతుందని అన్నారు.,
ఈ కార్యక్రమంలో కో.ఆర్డినేటర్ మహేష్ , ఎపియం వి. గంగాధర్, సి. సి. పి.విద్యాసాగర్, వి. ఓ. ఏ. బాలే విజయ మండల సమాఖ్య అధ్యక్షురాలు డి.గంగభావని, యూనిట్ సభ్యురాలు పులి.సంగీత, సుద్దాల. జ్యోతి, నవ్య, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన కూల్చివేత పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి
