ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండా ఆవిష్కరణ 

On
ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండా ఆవిష్కరణ 


జగిత్యాల ఏప్రిల్ 6(ప్రజా మంటలు  )
బి జె పి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా  కమల నిలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.  బోగ శ్రావణి*

ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
 శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు 1952లో భారతీయ జన సంఘం గా స్థాపించబడిన పార్టీ 1980లో అద్వానీ గారు అటల్ బిహారీ వాజ్ పేయి  నేతృత్వంలో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకోవడం జరిగిందనీ అన్నారు.

గౌరవనీయులు పెద్దలు స్థాపించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ భారత దేశంలోనే ఒక గొప్ప రాజకీయ పార్టీగా ఎదిగిందనీ.

అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ ఏది అంటే అది భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుతుందన్నారు.

ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ  నాయకత్వంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు  భారతీయ జనతా పార్టీ ఒక వటవృక్షంగా తన వేర్లను విస్తరించుకుంటూ భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

 భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గం కార్యాలయం కమల నిలయంలో స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో నాయకులు దురిశెట్టి మమత, మ్యాకల లక్ష్మి, బద్దెల గంగరాజం, పవన్ సింగ్,అబ్బడి సోమేశ్వర్, కశేటి తిరుపతి, మహేష్,బాపురపు శేఖర్, మల్లారెడ్డి,సింగం పద్మ, పిండేరు భాను ప్రియ, గడ్డల లక్ష్మి, సోమ లక్ష్మి, కడార్ల లావణ్య, మామిడాల కవిత రాజగోపాల్, వంశీ, నారాయణ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ 

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయము లో పల్లకి సేవ                                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 934842213జగిత్యాల మే 4(ప్రజా మంటలు)భాను సప్తమి ( భానువాసరే) అరుదైన ఆదివారం  సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక  పల్లకి సేవ నిర్వహించారు.సర్వ దేవాత్మకుడు ఆదిత్యుడుప్రాత: కాలాన్నే స్నానం చేసి, శుచిగా ' సూర్యుని నమస్కరిస్తే చాలు - పాప నిర్మూలనం జరిగి, పవిత్రుల...
Read More...
Local News 

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం 

అర్చకుని ఇంట విద్యారణ్య నరసింహ భారతి స్వామి అనుగ్రహ భాషణం                                              సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113జగిత్యాల మే 4( ప్రజా మంటలు)  జగద్గురు శంకర దత్తాత్రేయ మహాసంస్థానం శ్రీ శృంగేరి విరూపాక్ష మఠం శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య నరసింహ భారతి మహాస్వామి  సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత ధన్వంతరి దేవాలయం ప్రధాన పూజారి  చిలకముక్కు  నాగరాజు నివాసానికి విచ్చేసి, భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
Read More...
Local News 

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి

మేనత్త ఇంట్లో చోరి కేసులో మేన కోడలే అసలు సూత్రధారి     *పార్సిగుట్ట  చోరి కేసును చేధించిన పోలీసులు    *మూడు తులాల బంగారు నగలు,మొబైల్ రికవరీ    *మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి సికింద్రాబాద్ మే 04 (ప్రజామంటలు) : వారాసిగూడ పీఎస్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన టు–లెట్ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. స్వయనా మేనకోడలే అత్త ఇంట్లో జరిగిన చోరి కేసులో...
Read More...
Local News  State News 

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం

విద్యుత్ వైర్ తెగిపడి గొల్లపల్లి లో భారీ ప్రమాదం మొక్కజొన్న కంకి, టాటా ఏసీ వాహనం దగ్ధం గొల్లపల్లి మే 04 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజున 11 కె.వి విద్యుత్ వైరు తెగిపడి, మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి నుండి వెనుగుమట్ల వెళ్లే  11 కేవీ విద్యుత్ వైరు మండల కేంద్రంలోని  అర్చనపెల్లి పద్మ ఇంటి...
Read More...
Local News 

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల  అవస్థాపన సౌకర్యాల ప్రచారం

ప్రైవేట్ కళాశాలల కు ధీటుగా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వ అధ్యాపకుల ఇంటింట కళాశాల  అవస్థాపన సౌకర్యాల ప్రచారం                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113జగిత్యాల మే 4( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని SKNR ప్రభుత్వ జూనియర్ కళాశాల జగిత్యాల,  అధ్యాపకులు ప్రవేట్ కళాశాలలకు ధీటుగా  తమ కళాశాలకు  అందుబాటులో ఉన్న  పోలాస గ్రామంలో, ఇటీవల పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల ఇంటింటికీ వెళ్లి, విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో, తమ కళాశాల లో...
Read More...
Local News 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ 

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ  గొల్లపల్లి మే 04 (ప్రజా మంటలు): సప్తమి తిథి (భాను సప్తమి) పర్వదినం పురస్కరించుకొని ఆదివారం శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ భాను సప్తమి చాలా దివ్యమైన రోజుని ఆదివారం సూర్యునికి సంబంధించిన పర్వదినం సందర్భంగా సూర్యుని కొలిచిన వారికి గొప్ప యోగవంతమైనదిగా భావిస్తారన్నారు. ఈ...
Read More...
Local News 

ఘనంగా  "సంస్కార సాధన సమారోప్"కార్యక్రమం- *ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలి.* ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాథ్ని శంకర్

ఘనంగా   .                          సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 4(ప్రజా మంటలు     ) సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ కరీనగర్ విభాగ్ సంఘ చాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న సంస్కార సాధన శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం జగిత్యాల...
Read More...
Local News 

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  జగిత్యాల మే 4(ప్రజా మంటలు)నీట్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు....
Read More...
Local News 

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం మెట్టుపల్లి మే 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మేట్ పల్లి పట్టణంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రమాదం చుట్టు ముట్టినప్పుడు మేమున్నామంటూ...
Read More...
Local News 

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు   ఇబ్రహీంపట్నం మే 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు, ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణారావు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల పరిషత్...
Read More...
Local News 

సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో తృతీయ స్థానం సాధించిన జగిత్యాల బాలికల జట్టు

సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో తృతీయ స్థానం సాధించిన జగిత్యాల బాలికల జట్టు                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113 జగిత్యాల, మే 4(ప్రజా మంటలు)  గత మూడు రోజులుగా స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ చెన్ను వెంకటేష్ తెలిపారు ఈ పోటీలలో నిజామాబాద్ జిల్లా...
Read More...
Local News 

నిరాశ్రయులకు బట్టర్ మిల్క్, దుస్తులు పంపిణి

నిరాశ్రయులకు బట్టర్ మిల్క్, దుస్తులు పంపిణి సికింద్రాబాద్, మే 04 (ప్రజా మంటలు):: సిటీలోని పలు ప్రధాన రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు ఆదివారం పద్మారావు నగర్ కు చెందిన స్కై  ఫౌండేషన్ ఆర్గనైజర్లు బట్టర్ మిల్క్, దుస్తులు, నీళ్ల ప్యాకెట్స్ అందించారు. అలాగే వాహనదారులకు, పాదచారులకు బట్టర్ మిల్క్ పంపిణి చేశారు.  వేసవిలో బట్టర్ మిల్క్ పంపిణి చేయడం...
Read More...