మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం- అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల ఎప్రిల్ 03:
జిల్లాలో పదవ తరగతి మూల్యాంకానానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవభత్యాలను (2022.23, 2023.24) వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు.
గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయులకు పదవ తరగతి మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన భత్యాలు గత రెండేళ్లుగా అందలేదని ఉపాధ్యాయులు మూల్యాంకన విధులకు హాజరు కావడానికి సుముఖంగా లేరని జిల్లా విద్యాధికారి కె . రాము గారు మరియు అదనపు కలెక్టర్ గార్ల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న ఇట్టి బత్యాలను వెంటనే ఉపాధ్యాయుల ఖాతాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని అదరపు కలెక్టర్ బి ఎస్ లత అన్నారు.
ఈ మేరకు సంబంధిత రాష్ట్ర అధికారులతో మాట్లాడారు.. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయిస్తామన్నారు.. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినపల్లి ప్రసాదరావు రాష్ట్ర అసోసియేటు అధ్యక్షులు అయిల్నేని నరేందర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒడ్నాల రాజశేఖర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా
