అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
జగిత్యాల ఏప్రిల్ 02:
ఇటీవల అనారోగ్యంతో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు వారి ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు
సమాచారం తెలుసుకున్న జగిత్యాల జిల్లా కేంద్రం చెందిన సామాజిక సేవకులు సూరజ్ శివశంకర్ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి వెళ్లి ఇల్లు లేని మృతులో అలవాల గంగాధర్ సరోజ దంపతుల పిల్లల చదువు కోసం సూరజ్ శివశంకర్ తన తల్లిదండ్రు లు కీర్తిశేషులు సిరికొండ పెద్ద గంగారం జన్మనిచ్చిన తండ్రి నడిపి గంగారం భీమమ్మ రాజమ్మ ల జ్ఞాపకార్థం 5000 రూపాయలు అనాధలైన పిల్లలు దీప్తి సుశీల కు అందించారు
అలాగే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల్ వర్సకొండ గ్రామానికి చెందిన మండే చిన్న ముత్తయ్య ఇటీవల మృతి చెందాడు ఇతనికి అనారోగ్యంగా ఉన్న భార్య లక్ష్మి ముగ్గురు పిల్లలు కూతురు ఇద్దరు కవలలు అనాధలయ్యారు సూర్య శివశంకర్ అనాధలైన పిల్లలకు 5000 రూపాయలు అందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆప్తులు కుటుంబ సభ్యులు గంగ నరసయ్య లక్ష్మి గంగు ఏదన్న ఎనుగంటి ప్రసాద్ దుబ్బ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కార్మిక చట్టాలు ఉపయోగించుకుంటేనే ప్రయోజనాలు -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
.jpg)
గ్రూప్-1,గ్రూప్-3 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేసిన అదనపు ఎస్పీ కి ప్రసంశ పత్రం

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పి అశోక్ కుమార్

భూ భారతి పై పోలీస్ అధికారులకు జగిత్యాల ఆర్ డి ఓ చే అవగాహన కార్యక్రమం

వృత్తిలో నిబద్దతతే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి..

గంబీర్ పూర్ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడీగా అస రాజు ఎన్నిక

సన్న బియ్యం స్కీమును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం - అదం సంతోష్

చిన్నారి స్టూడెంట్స్ కు మ్యాథ్స్ వర్క్ షాప్

పదవ తరగతి ఫలితాల్లో మల్లన్న పేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
