నిమ్స్​ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ   * లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్​ కమిషనర్

On
నిమ్స్​ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ   * లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్​ కమిషనర్

నిమ్స్​ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ
  * లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్​ కమిషనర్

సికింద్రాబాద్​, ఫిబ్రవరి  04 ( ప్రజామంటలు):

హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్​ 8వ తరగతి స్టూడెంట్ ఆకర్షణ తన 19 వ లైబ్రరీని పంజాగుట్టలోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆప్​ మెడికల్​ సైన్సెస్​ (నిమ్స్) ​ ఆసుపత్రి రేడియాలజీ అంకాలజీ విభాగంలో ఏర్పాటు చేశారు. మంగళవారం క్యాన్సర్​ దినోత్సవం సందర్బంగా సిటీ పోలీస్​ కమిషనర్ సీవీ ఆనంద్​, నిమ్స్​ డైరెక్టర్​ డాక్టర్​ బీరప్ప నగరి లు ప్రారంభించారు. ఆసుపత్రిలోని అంకాలజీ వార్డులో ట్రీట్మెంట్​ పొందుతున్న క్యాన్సర్​ పేషంట్ల కోసం ఆకర్షణ తాను సొంతంగా సేకరించిన, కొనుగోలు చేసిన 600 పుస్తకాలను ఈ లైబ్రరీలో పెట్టారు. ఈ పుస్తకాల పఠనంలో పేషంట్లు కొంత సాధారణ స్థితికి వస్తారనే ఆశతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు ఆకర్షణ తెలిపారు. చిన్న ​వయస్సులోనే పెద్ద మనసుతో తన పాకెట్​ మనీతో పాటు పలు చోట్ల పుస్తకాలను సేకరిస్తూ అనాధ పిల్లలు, స్టూడెంట్స్​, పేషంట్ల కోసం ఓపెన్​ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని సీపీ సీవీ ఆనంద్​ ఆకర్షణ ను అభినందించారు. ఇప్పటివరకు ఆకర్షణ ఏర్పాటు చేసిన 19 ఓపెన్​ లైబ్రరీల్లో మొత్తం 12605 పుస్తకాలను అందచేసినట్లు ఆకర్షణ తండ్రి సతీష్​ తెలిపారు. మెట్రో లైబ్రరీ ప్రాజెక్ట్ త్వరలో హైదరాబాద్​ లో ప్రారంభించనున్నామని, ప్రతి మెట్రో స్టేషన్​ లో ప్రయాణీకుల కోసం లైబ్రరీలను అందుబాటులో ఉంటాయన్నారు. ఆకర్షణ ఏర్పాటు చేయబోయే 25వ లైబ్రరీ ఓపెనింగ్ కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్​ కు వస్తారని తెలిపారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఆకర్షణ ఇటీవల జనవరి 26 రిపబ్లిక్​ డే వేడుకల్లో పాల్గొనడానికి న్యూఢిల్లీ వెళ్ళి వచ్చారు. కార్యక్రమంలో రేడియేషన్​ అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్​ మోనికా, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Tags
Join WhatsApp

More News...

National  International   State News 

కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు

కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజామంటలు) : కెన్యా దేశంలోని మోంబాసా లో స్థిరపడ్డ తెలుగు రాష్ర్టాల ప్రజలు ఆదివారం కార్తీక మాస పూజలు, వనభోజనాలు కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. మోంబాసా లోని విశాలమైన హిందూ యూనియన్ పార్కు ప్రాంతంలో  మహిళలు రావి చెట్టు కింద ఉసిరి కొమ్మలు,ఉసిరి కాయలు, తులసి ఆకులు పెట్టి శివుడికి పూజలు...
Read More...
National  State News 

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ ఆరా (బీహార్) నవంబర్ 02: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. ఆరాలో జరిగిన ఈ భారీ సభలో ఆయన మాట్లాడుతూ, “బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే నా లక్ష్యం. బీహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు” అని స్పష్టం చేశారు. “ఢిల్లీ...
Read More...

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు హైదరాబాద్‌ నవంబర్ 02 (ప్రజా మంటలు): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు బీసీ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. కవిత నాయకత్వం, బీసీ హక్కుల కోసం ఆమె చేస్తున్న కృషి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బీసీ నాయకులు జాగృతి లో...
Read More...
Local News  State News 

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోరం వీరభద్రరావు, జాడి శ్రీనివాస్ నియమితులయ్యారు. టీజేటీఎఫ్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రకటించారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్  విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.  తెలంగాణ...
Read More...
National  Sports  State News 

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి నవి ముంబై నవంబర్ 02: నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరుగుతున్న 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా మహిళల కెప్టెన్ లౌరా వోల్వార్ట్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నా, భారత బ్యాటర్లు తమ దూకుడు ఆటతో స్కోర్‌బోర్డ్‌ను రన్‌లతో నింపారు. ఓపెనర్ స్మృతి...
Read More...

భారత్‌ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం

భారత్‌ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం   ముంబయి నవంబర్ 02: నవి ముంబయిలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ జట్టు అద్భుత ఆరంభం చేసింది. ఓపెనర్లు శఫాలీ వర్మా, స్మృతీ మందానా సాహసోపేత బ్యాటింగ్‌తో భారత జట్టుకు బలమైన మొదటి పునాది వేశారు. ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు వేగంగా పెంచుతున్నారు. చరిత్ర సృష్టించాలన్న హర్మన్‌ప్రీత్ కౌర్...
Read More...

బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం

బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం శ్రీహరికోట నవంబర్ 02: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో గర్వకారణమైన ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహంను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన CMS-3 ఉపగ్రహం బరువు 4,410 కిలోలుగా ఉంది....
Read More...
Local News  State News 

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ సారంగాపూర్, నవంబర్ 02 (ప్రజా మంటలు): జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఆమె మాట్లాడుతూ, “రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? కాలం, ప్రకృతి తో పాటు ప్రభుత్వం కూడా రైతులపై పగబట్టినట్లుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. సారంగాపూర్...
Read More...

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్), నవంబర్ 02 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన గిరీష్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ట్రోఫీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి. యువత క్రీడల్లో చురుకుగా...
Read More...
Local News 

నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి

నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి సికింద్రాబాద్  నవంబర్ 02 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు పంపిణి కార్యక్రమం నిర్వహించారు. దుస్తులు అందుకున్న నిరాశ్రయులు, సంచార జాతుల వారు స్కై ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ డాక్టర్....
Read More...
Local News 

భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని .

భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని . . సికింద్రాబాద్,  నవంబర్ 02 ( ప్రజా మంటలు):  మరణం భౌతికంగా వ్యక్తులను దూరం చేసినప్పటికీ, వారి జ్ఞాపకాలు, వారి పట్ల ఉన్న ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆత్మల దినం (ఆల్ సోల్స్ డే) సందర్భంగా బన్సీలాల్ పేట డివిజన్ లోని...
Read More...
Local News 

కార్తీకమాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రం : ఎమ్మెల్యే తలసాని

కార్తీకమాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రం : ఎమ్మెల్యే తలసాని సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజా మంటలు):  కార్తీక మాసం మహా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ ఉప్పలమ్మ  దేవాలయం ప్రాంగణంలో శివలింగం, నందీశ్వర పున: ప్రతిష్ట పూజలలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీధర్ ఎమ్మెల్యే...
Read More...