పండుగ పూట జీతాలులేక ఇబ్బంది పడుతున్నాం - పంచాయతీ కార్మికులు
రాష్ట్రమంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ వినతి అందజేసిన పంచాయతీ కార్మికులు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 24 (ప్రజా మంటల):
గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు జనవరి ఫిబ్రవరి జూన్ జూలై ఆగస్టు పెండింగ్ లొ వేతనాలు వెంటనే ఇవ్వాలని పండుగ పూట పస్తులు ఉండే కాలం వచ్చిందని జీతాలు వెంటనే ఇవ్వాలని పంచాయతీ కార్మికులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతి పత్రం icharu.
జీవో 51 రద్దుచేసి కేటగిర్లవారీగా చేయాలి ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సూరెన్స్ లాంటి సదుపాయాలు కల్పించాలి ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 20 లక్షలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి కారోబార్లకు అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ, బిల్ కలెక్టర్ గా చేర్చాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కు గ్రామపంచాయతీ సిబ్బంది వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగిలి ఎల్లయ్య, చెవులమది రాజయ్య, గంగాధర పోచవ్వ, చెవుల మద్ది పోసావా, ఎనగందుల లక్ష్మి, కాల్లలక్ష్మి, నలువాల జమున, పాల్గొనారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
