బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే _ జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

On
బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే _ జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్


జగిత్యాల సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు)
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం.

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 8 మంది అర్జీదారులతో ఎస్పీ   స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

గ్రీవెన్స్ డే లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం    హైదరాబాద్ అక్టోబర్ 17 (ప్రజా మంటలు): జ్యోతి సురేఖ వెన్నం (జననం: 3 జూలై 1996, చల్లపల్లి, కృష్ణ జిల్లా ఆంధ్రప్రదేశ్) భారతీయ క్రీడా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్చర్. కాంపౌండ్ బోว์ విభాగంలో ఆమె అత్యంత ప్రతిభావంతురాలు. K L యూనివర్సిటీ నుండి బీటెక్ మరియు ఎంబిఎ పూర్తి చేసిన జ్యోతి, 2024...
Read More...

జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం! జ్యోతి సురేఖ వెన్నం – తొలి భారత మహిళా కంపౌండ్ ఆర్చర్‌గా వరల్డ్ కప్ ఫైనల్ పతక విజేత అమెరికాలో జరిగిన ఫైనల్‌లో కాంస్య పతకం అంతర్జాతీయ స్థాయిలో మరో గర్వకారణమైన ఘనత హైదరాబాద్ అక్టోబర్ 18: భారతీయ ఆర్చరీలో కొత్త చరిత్ర రాసింది తెలుగు తేజం జ్యోతి సురేఖ వెన్నం. వరల్డ్ కప్...
Read More...
Local News 

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్ జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో గల జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల కార్యాలయంలో శనివారం రోజున పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పల్లికొండ నరేష్
Read More...
Local News 

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు జగిత్యాల అక్టోబర్ 18 ( ప్రజా మంటలు) తెలంగాణ వ్యాప్తంగాబీసీ రిజర్వేషన్ బిల్ మద్దతుగా 42% రిజర్వేషన్ బీసీ లకు కల్పించాలని చట్టసభలలో రాష్ట్రమంతట బీసీ రిజర్వేషన్ ఉండాలని ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీలో ఆమోదించిన రాజ్యాంగపర సమస్యలు ఉన్నాయని బిల్ లో సమస్యలు ఉన్నాయని రిజర్వేషన్ను తాత్కాలీకంగా గా నిలుపుదల చేసారు. అందుకు ఈ బిల్...
Read More...
Local News 

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీ లోరెండు రోజుల పాటు చర్చ అనంతరం అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు.గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్...
Read More...
Local News 

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత    జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. సంజయ్ కుమార్ ని వారి నివాసంలో కలిసి  తేదీ : 26/10/2025 రోజున తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగ్ కు రావాల్సిందిగా ఆహ్వానం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శి లు మరియు వివిధ...
Read More...
Local News 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ. (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 18 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో స్థానిక రైతు వేదికలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మార్చి 31,2024 నుండి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన పనులకు సంబంధించి 15వ సామాజిక తనిఖీ బృందం గ్రామాలలో తనిఖీ చేసి గ్రామసభలు నిర్వహించి శనివారం...
Read More...
Sports  International  

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన న్యూఢిల్లీ అక్టోబర్ 18: ఆఫ్ఘనిస్తాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ సైన్యం చేసిన వైమానిక దాడుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు దుర్మరణం చెందారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దీనిని “పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన పిరికి దాడి”గా పేర్కొంది. ఈ ఘటన తర్వాత, నవంబర్ 5 నుండి లాహోర్ మరియు రావల్పిండిలో...
Read More...

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక డెహ్రాడూన్ అక్టోబర్ 18: ఒక పోస్కో కేసులో నిందితుడికి సుప్రీంకోర్టు ద్వారా విముక్తి (acquittal) వచ్చిన తర్వాత, ఆ కేసు వాదించిన మహిళా న్యాయవాదికి సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు రేప్, హత్య బెదిరింపులు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్వయంగా (suo motu) కేసు తీసుకుంది. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...
Read More...
Local News 

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలుసుకుని వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో, పదవీ విరమణ అనంతరం అందాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెండింగ్ బెనిఫిట్స్,...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము. ఇబ్రహీంపట్నం  అక్టోబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ కొరకు శనివారం రోజున  రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాలలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ తమ గ్రామాలలో  బంద్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా  పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా  పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్   ఇబ్రహీంపట్నం అక్టోబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ మరియు  డబ్బా గ్రామంలో అంగన్వాడి స్కూల్ భవన నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన    
Read More...