ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ
జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు)
అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన కరపత్రాలను గత 18 రోజులుగా శ్రీమద్ అష్టాదశ పురాణాలను అందించిన బుర్రా భాస్కర శర్మ , జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను ఆవిష్కరించి, ఓజోన్ పొర ను ఎలా కాపాడుకోవాలో, మనమే ఎలా నాశనం , చేసుకుంటున్నామొ భాస్కర శర్మ , డాక్టర్ శ్రీనివాస్ క్షుణ్ణంగా వివరించారు.
ఈ సందర్భంగా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు తవుటు రామచంద్రం మరెన్నో చేయాలని ఆకాంక్షించారు.
ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ పౌరాణికులు బుర్రా భాస్కర శర్మ, డిప్యూటీ డి.యం. హేచ్.ఓ, డాక్టర్ శ్రీనివాస్, గీతా భవన్ కార్యదర్శి, పాంపాటి రవీందర్, కరపత్ర రచయిత, సామాజిక కార్యకర్త, తవుటు రామచంద్రం, భక్తులు మాతలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
