ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్
సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు):
నేషనల్ డాక్టర్స్ డే ను పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని రాజ్భవన్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఉత్తమ వైద్య సేవలను అందిస్తున్న బెస్ట్ డాక్టర్లకు రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి లు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులను ప్రధానం చేశారు.
ఈసందర్బంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, అపోలో హాస్సిటల్ లో విధులు నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మెడిసన్ ప్రొఫెసర్ డాక్టర్ విశ్వారెడ్డి కి మెడికల్ ఎక్సలెన్సీ అవార్డును జిల్లా కలెక్టర్ హరిచందన అందచేశారు. తెలంగాణ రాష్ర్ట ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ద్వారకాంతారెడ్డి ని ఈసందర్బంగా రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప, సరోజిని దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆయా ఆసుపత్రులకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి
