ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ఉద్యమకారుల ఐక్యం కావాలి - ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. 

On
ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

IMG-20250704-WA0003

సికింద్రాబాద్  జూలై 03 (ప్రజా మంటలు): 

ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 300 మంది ఉద్యమకారులకు న్యాయం చేసి కెసిఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ఎలాంటి స్వార్థం లేకుండా ఉద్యమాలు చేసిన నిస్వార్థపరులైన మొదటి ఉద్యమ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మరచి పోవద్దని, వారిని గుర్తించి న్యాయం చేయాలని జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు.

గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమావేశం జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు దీనస్థితిలో ఉన్నారని వారికి మార్గం చూపించాల్సిన అవసరం ఉందన్నారు.

తెగించి కొట్లాడటానికి రోడ్డుమీదికి వచ్చి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకొని కేసులు ఉన్న ఉద్యమకారులను మొదటగా గుర్తించాలని సూచించారు. ఉద్యమ సమయంలో ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరారు. నాకోసం మీకోసం కాకుండా ఉద్యమకారులంతా ఐక్యం అయి ముందుకు వస్తే సీఎం దగ్గరికి తీసుకెళ్లి ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో రామగిరి ప్రకాశ్, రుద్ర శంకర్, ప్రపూల్ రామ్ రెడ్డి, మాంచాల వెంకటస్వామి, కుమారస్వామి, గోవర్ధన్,వశపాక నరసింహ, అంబు రాథోడ్, మోహన్ బైరాగి, ప్రసాద్, చాపర్తి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన -గాంధీ మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీకి మూడు రోజుల శిక్షణ శిభిరం సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ లోని ఎన్ఎంసీ( నేషనల్ మెడికల్ కమిషన్) ఆధ్వర్యంలో  గాంధీమెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ కి బేసిక్ కోర్సు ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్–2025 ఐదవ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్...
Read More...
Local News 

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత జగిత్యాల జూలై 4 ( ప్రజా మంటలు) కోరుట్ల ఎస్.ఐ  గా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
Read More...
Local News 

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం మెట్ పల్లి జూలై 4 (ప్రజా మంటలు) ప్రస్తుత వర్షా కాలంలో బ్రేక్ డౌన్ తదితర సందర్భాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సత్వరం స్పందించి మరమ్మతులు చేపట్టక విద్యుత్ పునరుద్ధరణ సకాలంలో చేయకపోతే కఠినమైన చర్యలు తప్పవని జగిత్యాల జిల్లాఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం పేర్కొన్నారు. మెటుపల్లి లో నిర్వహించిన డివిజన్...
Read More...
Local News 

జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు 

జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు  జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు..   ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ...
Read More...
Local News  State News 

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత  - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత  - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ఉజ్జయిని అమ్మవారికి అత్తిలి ఫ్యామిలీ మొదటి బోనం సమర్పణ  బోనం ఎత్తిన గాయని మధుప్రియ, ఊరేగింపులో ఆడిన జోగిని శ్యామల సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు) : బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతనే వాటి విశిష్టత మరింత పెరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాంగోపాల్...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ..  జగిత్యాల జూలై 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు ఈ...
Read More...
Local News 

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ఇబ్రహీంపట్నం జూలై 4 (ప్రజా మంటలు) వార్షిక తనిఖీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ      గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి   వార్షిక తనిఖీ లో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా...
Read More...
Local News 

మాజీ ముఖ్యమంత్రి కీ"శ     కె. రోశయ్య  జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మాజీ ముఖ్యమంత్రి కీ జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ  కె. రోశయ్య  జయంతి సందర్భంగా  జిల్లా పోలీస్ ప్రదాన  కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా రోశయ్య  చిత్రపటానికి ఎస్పీ అశోక్ కుమార్  పూలమాలవేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ముఖ్య మంత్రిగా,ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి...
Read More...
Local News 

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ జగిత్యాల / గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు,  డి.ఎస్.పి రఘు చందర్ సూచనలతో, జగిత్యాల పట్టణంలో నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలపై  స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద 50...
Read More...
Local News 

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ 

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్  జగిత్యాల జూలై 04 (ప్రజా మంటలు); సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అనంతుల రవీందర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ' ఫిజికల్ పర్ఫామెన్స్ ఆఫ్ ఎలైట్ కోకో ప్లేయర్స్ ఇన్ తెలంగాణ' పై పరిశోధన చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి  డాక్టరేట్ పట్టా పొందారు.  ఈ సందర్భంగా 
Read More...
Local News 

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న..  మంత్రి సతీమణి  కాంత కుమారి 

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న..  మంత్రి సతీమణి  కాంత కుమారి  గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆషాఢ మాస గోరింటాకు సంబురాల్లో ముఖ్యతిధిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి పాల్గొన్నారు.   ఈ సందర్భంగా  పాఠశాల ప్రిన్సిపాల్ సుంకే రవి తదనంతరం...
Read More...
Local News 

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి వార్షిక తనిఖీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ ను తనిఖీ   ఇబ్రహీంపట్నం జూలై 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   వార్షిక తనిఖీ లో భాగంగా శుక్రవారం రోజున  ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అనంతరం...
Read More...