సికింద్రాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాధ్ రథయాత్ర

On
సికింద్రాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాధ్ రథయాత్ర

సికింద్రాబాద్ జూన్ 27 (ప్రజామంటలు) :

సికింద్రాబాద్ సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన జగన్నాధ్ రథయాత్రను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రజలంతా జగన్నాధుడి ఆశీస్సులతో సుఖంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

జగన్నాథ్ రథయాత్ర సంగీత్ చౌరస్తా వద్ద ప్రారంభమై క్లాక్ టవర్, ప్యాట్నీ,ఎస్పీ రోడ్డు, ఎస్డీ రోడ్డు నుంచి తిరిగి సంగీత్ చౌరస్తా వరకు చేరుకొని, ఇస్కాన్ టెంపుల్ లోకి వెళ్ళింది. వందలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. ఆలయంలో జగన్నాధుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఇస్కాన్ టెంపుల్ నిర్వహకులు హరికృష్ణదాస్, సురేశ్,రాధికాపతి ప్రభు,బీఆర్ఎస్ నేతలు తలసాని మహేశ్, ఆనంద్ పాటిల్ పాల్గొన్నారు.
IMG-20250627-WA0005

Tags

More News...

Local News  State News 

#Draft: Add Your Titleఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు 

#Draft: Add Your Titleఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు  మృతదేహం తరలింపు ప్రక్రియలో పురోగతి - మరో రెండు రోజుల్లో ఇజ్రాయిల్ నుంచి ఇండియాకు చేరనున్న మృతదేహం  జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్ (57) ఈ నెల 16న ఇజ్రాయిల్‌లో గుండె సంబంధిత అనారోగ్యంతో మరణించారు. అదే సమయంలో ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న...
Read More...
Local News 

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్  జూన్ 29 (ప్రజా మంటలు): మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదయ్య ఎక్స్ రోడ్ ఫుట్ పాత్  పై పడి ఉన్న దాదాపు 45 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఎలాంటి వివరాలు...
Read More...
Local News  State News 

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జూన్ 28 (ప్రజా మంటలు) :  జూలై 1 వ తేదీసాయంత్రం 5:30గంటలకు స్ధానిక స్వామి వివేకానంద మినీ స్టేడియం లో జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించబడునని అసోసియేషన్ కార్యదర్శి డా. వేణు గోపాల్ రెడ్డి...
Read More...
Local News  State News 

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి. జగిత్యాల 28 జూన్ (ప్రజా మంటలు) :  భారత ప్రధానమంత్రిగా బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పాములపర్తి వేంకట నరసింహారావు గారి నూట నాల్గవ జయంతి సందర్భంగా రాయికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన ప్రత్యేక కథనం. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని...
Read More...
Local News  State News 

విద్యార్థులు, ప్రజల జీవితాలతో రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు చెలగాటం - జగిత్యాల తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

విద్యార్థులు, ప్రజల జీవితాలతో రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు చెలగాటం - జగిత్యాల తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల, జూన్ 28 (ప్రజా మంటలు) : టోల్ ఛార్జిల పేరుతో కేంద్రం, బస్ పాస్, బస్ ఛార్జిలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని జగిత్యాల జిల్లా జెడ్పి తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు. పెంచిన బస్ పాస్,...
Read More...
Local News 

#Draft: Add Your Title

#Draft: Add Your Title ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ కృషి చేయాలి:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ జగిత్యాల జోన్ 28 (ప్రజా మంటలు)  కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని జిల్లా ఎస్పి ఈ...
Read More...
Local News 

జూలై 3 న ఇండియన్, క్రిస్టియన్ భక్తి దినోత్సవము 

జూలై 3 న ఇండియన్, క్రిస్టియన్ భక్తి దినోత్సవము  సికింద్రాబాద్ జూన్ 28 (ప్రజా మంటలు): యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి జీవించి, సువార్త పరిచర్య చేసిన 12 మంది శిష్యలలో ఒకరైన పరిశుద్ద తోమా గారు క్రీస్తు శకం 52లో మన బారతదేశానికి వచ్చారని, తమిళనాడు సెయింట్ థామస్ చర్చి ప్రారంబించి అనేకులను క్రైస్తవులయ్యారని పలురు వక్తలు అన్నారు.శనివారం సికింద్రాబాద్ క్రిస్టియన్ ప్రెస్ క్లబ్...
Read More...
Local News 

గ్రీన్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారుల సందడి

గ్రీన్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారుల సందడి సికింద్రాబాద్ జూన్ 28 (ప్రజామంటలు): గ్రీన్ డే ను పురస్కరించుకొని శనివారం భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్బంగా నర్సరీ,ఎల్కేజీ,యూకేజీ విద్యార్థులు ఉత్సాహంగా గ్రీన్ డ్రస్సులు ధరించి, వివిద గ్రీన్ పండ్ల రూపాలు, పక్షుల డ్రెస్ లతో అలరించారు. కలర్స్ గుర్తింపు, గ్రీన్ వెజిటేబుల్స్,గ్రీన్ ఎన్విరాన్మెంట్ పై ఈసందర్బంగా...
Read More...
Local News 

పోలీస్ శాఖలో సేవలందిస్తూ షూటింగ్లో మెడల్ సాధించడం పోలీస్ సిబ్బందికి ఆదర్శం -- ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ శాఖలో సేవలందిస్తూ షూటింగ్లో మెడల్ సాధించడం పోలీస్ సిబ్బందికి ఆదర్శం -- ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జూన్ 28 (ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సైదులకు జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 11వ తెలంగాణా స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ మెడల్‌ సాధించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్  సైదులు ని జిల్లా...
Read More...
Local News  State News 

మెట్ పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం..

మెట్ పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం.. గొల్లపల్లి జూన్ 28 (ప్రజా మంటల):  మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు చక్రాలు ఊడిపోవడంతో జరిగిన ప్రమాదం..మరో వాహనంలో ధర్మపురి క్యాంపుకు వెళ్లిపోయిన మంత్రి లక్ష్మణ్ కుమార్.ఎవ్వరికి ఏమి కాకపోవడంతో తప్పిన ప్రమాదం మంత్రి సురక్షంగా ఉన్నారు
Read More...
Local News 

జగిత్యాల( ఏ టి సి) అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ డబల్ రోడ్డు మంజూరి కై మంత్రి గడ్డం వివేక్ కు ఎమ్మెల్యే సంజయ్ వినతి

జగిత్యాల( ఏ టి సి) అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ డబల్ రోడ్డు మంజూరి కై మంత్రి గడ్డం వివేక్ కు ఎమ్మెల్యే సంజయ్ వినతి    హైదరాబాద్ జూన్ 28( ప్రజా మంటలు) హైదరాబాద్ లో  గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ని కలిసి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు కాబడ్డ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ( ఏ టి సి)  ఐటిఐ కి అనుబంధంగా ఉన్న కేంద్రానికి   అప్రోచ్ రోడ్డు బాగాలేదని ,డబల్ రోడ్డు...
Read More...
Local News 

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవేర్ నెస్ - టీడీఎఫ్ ఆధ్వర్యంలో 5కే రన్..

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవేర్ నెస్  - టీడీఎఫ్ ఆధ్వర్యంలో 5కే రన్.. సికింద్రాబాద్, జూన్ 28 (ప్రజామంటలు): అంత‌ర్జాతీయ మాద‌క ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ ర‌వాణా వ్యతిరేక వారోత్సవాల సందర్బంగా  తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ర్టంలో పలుచోట్ల అవేర్ నెస్ కార్యక్రమాలను నిర్వహించినట్లు ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన హైదరాబాద్  లో శనివారం మీడియాతో మాట్లాడుతూ..ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి కలెక్టర్ చౌరస్తా,...
Read More...