చిరువ్యాపారుల పొట్ట కొట్టకండి. - జీహెచ్ఎమ్సీ ఆఫీస్ ఎదుట స్ర్టీట్ వెండర్స్ ఆందోళన
సికింద్రాబాద్ జూన్ 27 (ప్రజామంటలు) :
మెట్టుగూడలోని దాదాపు 150 స్ట్రీట్ వెండర్ల దుకాణాలను తీసేసి వాళ్ళను రోడ్డు మీదకు లాగిన అధికారుల చర్యను మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఖండించారు. శుక్రవారం స్ర్టీట్ వెండర్స్ తో కలసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకొని ప్లకార్డ్స్ తో ఆందోళన నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ..జోనల్ కమిషనర్ ను కలవడానికి తాము వస్తే మీటింగ్ లో ఉన్నానంటూ సమస్యను దాటవేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్ర్టీట్ వెండర్స్ కు అండగా ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంవారి దుకాణాలను కూల్చివేసి, వారి జీవనోపాధిని కాలరాస్తుందన్నారు. రోజు వారి చిరు వ్యాపారం చేసుకొని, కుటుంబాల పోషణ కు కష్టపడే వారిని ఇబ్బంది పెట్టకూడదన్నారు. వారికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఐడీ కార్డ్స్ ఇవ్వగా, ఇప్పుడు ఏమో దుకాణాలను పోలీసులు తీసివేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి, చిరువ్యాపారులను వేధించడం ఆపి, వారిని కాపాడాలని సునీత కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
#Draft: Add Your Titleఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.

విద్యార్థులు, ప్రజల జీవితాలతో రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు చెలగాటం - జగిత్యాల తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

#Draft: Add Your Title

జూలై 3 న ఇండియన్, క్రిస్టియన్ భక్తి దినోత్సవము

గ్రీన్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారుల సందడి

పోలీస్ శాఖలో సేవలందిస్తూ షూటింగ్లో మెడల్ సాధించడం పోలీస్ సిబ్బందికి ఆదర్శం -- ఎస్పీ అశోక్ కుమార్

మెట్ పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తప్పిన ప్రమాదం..

జగిత్యాల( ఏ టి సి) అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ డబల్ రోడ్డు మంజూరి కై మంత్రి గడ్డం వివేక్ కు ఎమ్మెల్యే సంజయ్ వినతి

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవేర్ నెస్ - టీడీఎఫ్ ఆధ్వర్యంలో 5కే రన్..
