బాధ్యతలు చేపట్టిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...
శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు శ్రీహరి
గొల్లపల్లి జూన్ 21 (ప్రజా మంటలు):
ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగ వయోవృద శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, శ్రీహరి, వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొని మంత్రి లక్ష్మణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈనెల 8న మంత్రిగా లక్ష్మణ్ కుమార్, ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
ఆలయాల అర్చకులు, వేద పండితులు, మంత్రి చాంబర్ లో వేదమంత్రాలతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
కరీంనగర్ , ధర్మపురి , జగిత్యాల, చొప్పదండి , పెద్ద పెళ్లి ,గోదావరిఖని, తదితర నియోజకవర్గల నుండి కాంగ్రెస్ శ్రేణులు నాయకులు, మంత్రి లక్ష్మణ్ కుమార్, అభిమానులు అనుచరులు, తరలి రావడంతో సెక్రటేరియట్ మొదటి అంతస్తు ప్రాంగణం పోటెత్తింది. పోలీస్ అధికారులు జోక్యం చేసుకొని అభిమానుల రద్దీని క్రమబద్ధీకరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

రిటైర్మెంట్ వృత్తికి కానీ వ్యక్తిత్వానికి కాదు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జర్నలిజం ముసుగులో కేటీఆర్ పై వ్యక్తిగతంగా విషం చిమ్ముతున్నారు - జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ
