ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం
గొల్లపల్లి ఎప్రిల్ 07 (ప్రజా మంటలు):
సైద్ధాంతిక నిబద్ధతతో క్రియాశీల రాజకీయాలు నెరుపుతూ ప్రజల మన్ననలు పొంది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని ధర్మపురి నియోజకవర్గ మాజీ కన్వీనర్ కస్తూరి సత్యం పేర్కొన్నారు
గొల్లపల్లి మండలం చిలువ్వ కోడూర్ గ్రామంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కొక్కు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
ఇట్టి కార్యక్రమంలో కస్తూరి సత్యం మాట్లాడుతూ గత 45 సంవత్సరాల క్రితం 1980 ఏప్రిల్ 6 వ తారీఖున దేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అంత్యోదయ సిద్ధాంత ప్రాతిపదికన ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ అవినీతి రహిత పారదర్శకత పాలనతోదేశాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు నాడు దివంగత ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారి వాజ్ పాయ్ గారు సుపరి పాలనకు బాటలు వేస్తే నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు వికసిత్ భారత్ లక్ష్యంగా కృషి చేస్తుందని చెప్పారు రాబోవు రోజుల్లో యువత మహిళల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు భీమ మహేష్ పార్టీ కార్యదర్శిలు సాయిని రాజు సంకటి గంగారాజం శక్తి కేంద్రం ఇన్చార్జీలు రాఘవరెడ్డి ఎలేటి లింగారెడ్డి సాంబారి శ్రీనివాస్ దూస ప్రశాంత్ పార్టీ సీనియర్ నాయకులు పాదం మహేష్ పటేల్ గడ్డి పోశయ్య ఉష్కమల్ల సత్యం మోర పెళ్లి బాలయ్య తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నిరాశ్రయులకు బట్టర్ మిల్క్, దుస్తులు పంపిణి

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్

పాము కాటు బాధితుని ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
