బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా గుంటి మల్లికార్జున్
సికింద్రాబాద్ ఏప్రిల్ 07 (ప్రజామంటలు)
సనత్ నగర్ మాదిగ జేఏ సి ఆధ్వర్యంలో గుంటి మల్లికార్జున్ ను ఘనంగా సన్మానించారు
సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గా ఎన్నికైన న్యాయవాది గుంటి మల్లికార్జున్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో విశ్వజన కళా మండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జి, జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాగల నాగేశ్వరరావు, తెలంగాణ ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అగ్రిప్ప, ఉద్యోగ విభాగం నాయకుడు స్వరన్ రాజ్, సనత్ నగర్ మాదిగ జేఏసీ నాయకులు కురుమ లక్ష్మీపతి, మాచర్ల ప్రభాకర్, కుర్మ మహేందర్, బట్టు కృష్ణ,రాపాక అశోక్, త్రిశూల్ శ్రీకాంత్, బిజెపి నాయకులు కేఎం కృష్ణ, వై సురేష్ కుమార్, ఎస్సార్ మల్లేష్ ,కే కృష్ణ,ఎం. శ్రీనివాస్, ఏసూరి సదానందం, బి.సాయిరాం, తుమ్మ శ్రీకాంత్,భీమ్ రావు, రమణ, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ లాల్, దుర్గాలు, కోటేశ్వరరావు, హరి, శ్రావణ్ కుమార్, బిఆరెస్ నాయకులు ఎర్ర విజయ్ శంకర్, అచ్చ, బండారి శివకుమార్,జి. నరేష్, విజయ్ పాల్, దాస్ పూల మాలలు, శాలువాలలతో ఘనంగా సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్

పాము కాటు బాధితుని ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు
