న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలి

On
న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలి

న్యాయవాదులపై వరస దాడులపై నిరసన
*సికింద్రాబాద్ కోర్టు విధుల బహిష్కరించిన న్యాయవాదులు

సికింద్రాబాద్ ఎప్రిల్ 07 (ప్రజామంటలు) :

తెలంగాణ రాష్ర్టంలో న్యాయవాదులపై దాడులు వరసగా జరుగుతునే ఉన్నాయని, న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని సికింద్రాబాద్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.రాజశేఖర్ రెడ్డి కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ న్యాయవాది మహ్మద్ ముస్తాఫా అలీ పై ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కత్తులతో దాడి జరిగిందని, ఇటీవల కాలంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన యక్తం చేశారు. న్యాయం కోసం కోర్టులో వాదనలు వినిపిస్తున్న తమకు రక్షణ లేదని, న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తుల్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఉపాద్యక్షుడు మల్లికార్జున్, సంయుక్త కార్యదర్శి వినోద్ కుమార్, మహేశ్వరీ, సంతోష్ కుమార్, సమత, అనిత, సంజయ్, పానవి, మల్లేశ్, మురళిధర్, స్వామి పాల్గొన్నారు.  

Tags

More News...

Local News 

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

ప్రశాంతంగా నీట్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్లు - నాచుపెల్లి పరీక్ష కేంద్రాలు పరిశీలించిన   జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  జగిత్యాల మే 4(ప్రజా మంటలు)నీట్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు....
Read More...
Local News 

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం మెట్టుపల్లి మే 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): మేట్ పల్లి పట్టణంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రమాదం చుట్టు ముట్టినప్పుడు మేమున్నామంటూ...
Read More...
Local News 

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

నరసింహస్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు   ఇబ్రహీంపట్నం మే 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు, ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణారావు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల పరిషత్...
Read More...
Local News 

సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో తృతీయ స్థానం సాధించిన జగిత్యాల బాలికల జట్టు

సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో తృతీయ స్థానం సాధించిన జగిత్యాల బాలికల జట్టు                                               సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113 జగిత్యాల, మే 4(ప్రజా మంటలు)  గత మూడు రోజులుగా స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ చెన్ను వెంకటేష్ తెలిపారు ఈ పోటీలలో నిజామాబాద్ జిల్లా...
Read More...
Local News 

నిరాశ్రయులకు బట్టర్ మిల్క్, దుస్తులు పంపిణి

నిరాశ్రయులకు బట్టర్ మిల్క్, దుస్తులు పంపిణి సికింద్రాబాద్, మే 04 (ప్రజా మంటలు):: సిటీలోని పలు ప్రధాన రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు ఆదివారం పద్మారావు నగర్ కు చెందిన స్కై  ఫౌండేషన్ ఆర్గనైజర్లు బట్టర్ మిల్క్, దుస్తులు, నీళ్ల ప్యాకెట్స్ అందించారు. అలాగే వాహనదారులకు, పాదచారులకు బట్టర్ మిల్క్ పంపిణి చేశారు.  వేసవిలో బట్టర్ మిల్క్ పంపిణి చేయడం...
Read More...
Local News 

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన  ఎమ్మెల్యే డా సంజయ్

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన  ఎమ్మెల్యే డా సంజయ్                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113 జగిత్యాల మే 4(ప్రజా మంటలు    )అర్బన్ మండలం తిప్పనపేట గ్రామానికి చెందిన నల్వాల నరసయ్య మరియు జగిత్యాల పట్టణ 30వ వార్డుకు చెందిన ఎండి అయాన్ అహ్మద్ ఇటీవల  కరెంటు షాక్ తో మరణించగా ఒక్కొక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 50 వేల చెక్కును, 4...
Read More...
Local News 

పాము కాటు బాధితుని  ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు

పాము కాటు బాధితుని  ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ బీర్పూర్ మే 4 (ప్రజా మంటలు)పాము కాటు బాధితుని ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్నారు బీర్పూర్ పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి.నిర్మల్ జిల్లా కి చెందిన గణపతి బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోల్ల వాగు దగ్గర పీతలు పట్టడానికి వచ్చి పాముకాటుకు గురికాగా అర్ధరాత్రి సమయంలో డయాల్...
Read More...
Local News 

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్   - తప్పిన పెను ప్రమాదం

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్   - తప్పిన పెను ప్రమాదం సికింద్రాబాద్, మే 03 (ప్రజామంటలు):శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బౌద్దనగర్ డివిజన్ లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ దారిలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కు సంబందించిన సెంట్రింగ్ గాలివానకు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా కుప్పకూలింది. దాంతో అక్కడున్న కరెంట్, వైఫై తదితర తీగలు తెగిపోయాయి. సెంట్రింగ్ కట్టెలు,...
Read More...

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 3 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లో బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు జిల్లా కోర్టును సందర్శన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కోర్టు కు అవసరమైన మౌలిక సదుపాయాలు ,నూతన కోర్టు ,కోర్టు హాల్,నూతన పోస్టుల,అడ్వకేట్...
Read More...
Local News 

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 3(ప్రజా మంటలు)  *అభ్యర్థులు  పరీక్షా కేంద్రాలకు పెన్నులు,పెన్సిళ్లు తీసుకురావొద్దు* *పరీక్షా కేంద్రంలోనే అభ్యర్థులకు పెన్నులు అందజేత*   *ఈ నెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష పై అభ్యర్థులకు  పలు సూచనలు చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.* ఈ నెల 4వ తేదీన(ఆదివారం)నీట్ పరీక్ష...
Read More...
Local News 

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్    - ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి జగిత్యాల ఏప్రిల్ 03:  తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు 2019 లో నిర్వహించిన సమ్మె కాలం నాటి అక్రమ కేసులను ఈ ప్రభుత్వం ద్వారా ఎత్తివేయించాలని ప్రముఖ ఉద్యమ కారులు మహంకాళి రాజన్న, చుక్క గంగారెడ్డి లు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు శనివారం విజ్ఞప్తి...
Read More...
Local News 

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు                                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 3(ప్రజా మంటలు)  పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 34 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామచంద్రం ను జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి...
Read More...