గొల్లపల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు):
మండల కేంద్రంలోని 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు 10 లక్షల నిధులతో ఎస్సీ కాలనీలో ఫంక్షన్ హాల్ కొరకు, 10 లక్షల నిధులతో స్మశాన వాటిక శంకుస్థాపన చేశారు అనంతరం దమ్మన్నపేట గ్రామంలో 5 లక్షల నిధులతో అంగన్వాడీ భవనం, ఆత్మకూరు 5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ 5 లక్షల భీరయ్య గుడికి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ , వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, చిర్ర గంగాధర్ ,మండల తాసిల్దార్ మమ్మద్ అబ్దుల్లా మాజీద్, మండల ప్రత్యేక అధికారి కిషోర్ ,సూపర్డెంట్ రవీందర్రావు, పంచాయతీ రాజ్ ఏఈ కళ్యాణ్ రెడ్డి, ఆర్ఐ జీవన్, అంగన్వాడి సూపర్వైజర్ జానకి,జ్యోతి, అంగన్వాడి టీచర్ రజిత, నాయకులు రాపల్లి గంగన్న కాశ గంగాధర్, బుచ్చిరెడ్డి, ఈర్నాల రాజేశ్వర్, పస్తం నారాయణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.
