ప్రజలు శాంతియుత  వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

On
ప్రజలు శాంతియుత  వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

 


జగిత్యాల ఆగస్టు 14 ( ప్రజా మంటలు)
జిల్లాలో  డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టం లపై పూర్తిస్థాయి లో  నిషేధం

గణేష్ నవరాత్రుల సందర్భంగా అధిక స్థాయిలో శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజేలు, భారీ సౌండ్ సిస్టంల వినియోగం పూర్తిస్థాయిలో నిషేధం అని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక స్థాయిలో శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజే లు మరియు సౌండ్ సిస్టంలు పూర్తిస్థాయిలో నిషేధమని ఇట్టి విషయంలో గణేష్ మండప  నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.

గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుండి మొదలుకొని నిమర్జనం అంతయు ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా భద్రత పరమైన అన్ని చర్యలను చేపట్టడం జరుగుతుందని అన్నరు. పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా గణేష్ నవరాత్రులు పూర్తి అయ్యేలా సహాయ సహకారాలు అందించాలని ఎస్పి  కోరారు.

జిల్లాలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లేదా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ  హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు  అని  ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా  డయల్ 100 కి  సమాచారం అందించాలని సూచించారు.

Tags

More News...

Local News 

శాతవాహన స్కూల్ లో జండపండుగ

శాతవాహన స్కూల్ లో  జండపండుగ జగిత్యాల శాతవాహన యు.పి.ఎస్. పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయురాళ్ళ.
Read More...
Local News 

గొల్లపల్లి మండలం కేంద్రంలో లో ఘనంగా 79,స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు

గొల్లపల్లి మండలం కేంద్రంలో లో ఘనంగా 79,స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు గ్రామాలలో పండుగ వలే సాగిన  జెండా ఆవిష్కరణలు      (అంకం భూమయ్య) గొల్లపల్లి, ఆగస్టు 15  (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండల వ్యాప్తంగా  79 వ స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 శుక్రవారం  27 గ్రామాలలో  కన్నుల పండుగ వలే జరుపుకున్నారు. స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని  మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం లో అంగన్వాడీ...
Read More...
Local News 

పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

పవర్ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు):  పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, కవాడిగూడ లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వాతంత్ర యోధుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు ఉద్యోగుల సంక్షేమ సంఘం దీప్ శిఖ...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం సికింద్రాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఇందిరా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, వైద్యాధికారులు మెడికల్ స్టూడెంట్స్ సిబ్బంది జాతీయ పతాకానికి గౌరవ వందనం...
Read More...
Local News 

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు

స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించిన ఆర్య సమాజ్ ప్రతినిధులు సికింద్రాబాద్,  ఆగస్టు 15 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ సీతాఫల్మండి మేడి బావి ఆర్య సమాజ్ లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రెసిడెంట్ ఎమ్ ఆర్ రవీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన నేతల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో డాక్టర్ కోడూరి సుబ్బారావు కృష్ణారావు...
Read More...
Local News 

బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ 

బోయిగూడలో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్  సికింద్రాబాద్  ఆగస్టు 15 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడ లోని ఎం ఎన్ కె విట్టల్ సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అసోసియేషన్ ట్రెజరర్ కె. సేతు మాధవ రావు త్రివర్ణ పతాకం ఎగురవేయగా ఉపాధ్యక్షులు వి. ఉమాశంకర్, సంయుక్త కార్యదర్శి...
Read More...
Local News 

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గోదావరి నది నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ధర్మపురి ఆగస్టు 14 (ప్రజా మంటలు)భారీ వర్షాలు దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ధర్మపురిలో గోదావరి నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి   అశోక్ కుమార్  ధర్మపురి గోదావరి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నది వద్ద ప్రస్తుత నీటి మట్టం, ప్రవాహం వేగం, సేఫ్టీ బారికేడ్లు, రక్షణ చర్యలను పరిశీలించారు. భారీ...
Read More...
Local News 

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు

పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన ఇద్దరు పోలీస్ అధికారులు   జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయిన పోలీస్ అధికారులను అభినందించిన జిల్లా ఎస్పి  విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తెలిపారు.పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్...
Read More...
Local News 

ప్రజలు శాంతియుత  వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ప్రజలు శాంతియుత  వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     జగిత్యాల ఆగస్టు 14 ( ప్రజా మంటలు)జిల్లాలో  డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టం లపై పూర్తిస్థాయి లో  నిషేధం గణేష్ నవరాత్రుల సందర్భంగా అధిక స్థాయిలో శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజేలు, భారీ సౌండ్ సిస్టంల వినియోగం పూర్తిస్థాయిలో నిషేధం అని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు...
Read More...
State News 

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం

తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షుల నియామకం హైదరాబాద్ ఆగస్ట్ 14:    పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు అధిక ప్రాధాన్యత. నూతన నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.    వివిధ విభాగాలకు నూతన భాద్యులు     ఆర్గనైజింగ్ సెక్రెటరీ : శ్రీ దూగుంట్ల నరేష్ ప్రజాపతి  అధికార ప్రతినిధి: శ్రీ నలమాస శ్రీకాంత్ గౌడ్     ఆదివాసీ జాగృతి - రాష్ట్ర...
Read More...
Local News 

కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత

కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ సతీమణి కన్నుమూత పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఆగస్ట్ 14 (ప్రజామంటలు): కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్యారసాని గౌరీశంకర్ సతీమణి కమలాదేవి గురువారం కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గౌరీ శంకర్ ఇంటికి వెళ్లి కమలాదేవి భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా గౌరీశంకర్  కుటుంబ సభ్యులను ఓదార్చారు....
Read More...
Local News 

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్,

గోదావరి నదిని సందర్శించిన జిల్లా కలెక్టర్, ఇబ్రహీంపట్నం ఆగస్టు 14( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలంలోని ఎద్దండి గోదావరి నది తీర ప్రాంతంలో  గౌరవ కలెక్టర్ గారు తీర ప్రాంతాన్ని  విజిట్ చేయడం జరిగింది, గత సంవత్సరం వచ్చిన వరదలకు తీసుకున్న చర్యల  గురించి తెలుసుకున్నారు, మరియు ఇప్పుడు తీసుకోవలసిన  చర్యల గురించి ఆదేశాలు సూచనలు  చేసినారు,
Read More...