జూలై 3 న ఇండియన్, క్రిస్టియన్ భక్తి దినోత్సవము
సికింద్రాబాద్ జూన్ 28 (ప్రజా మంటలు):
యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి జీవించి, సువార్త పరిచర్య చేసిన 12 మంది శిష్యలలో ఒకరైన పరిశుద్ద తోమా గారు క్రీస్తు శకం 52లో మన బారతదేశానికి వచ్చారని, తమిళనాడు సెయింట్ థామస్ చర్చి ప్రారంబించి అనేకులను క్రైస్తవులయ్యారని పలురు వక్తలు అన్నారు.
శనివారం సికింద్రాబాద్ క్రిస్టియన్ ప్రెస్ క్లబ్ లో సమావేశంలో, ఎస్ పి జి చర్చి మెంబర్ మరియు ఎన్ జి ఓ నెట్ వర్క్ చైర్మన్, ఎడ్వర్డ్ సామ్యూల్ మాట్లాడుతూ... సెయింట్ తోమా వర్దంతి సందర్భంగా రాబోయే జూలై 3 ను "ఇండియన్ క్రిస్టియన్ డే" క్రైస్తవులందరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.రోమన్ కాథలిక్ చర్చి ,ప్రొటెస్టెంట్ చర్చిలు సి యస్ ఐ, మెథడిస్ట్, యం బి, హెబ్రోన్, బాప్టిస్ట్, పెంతెకోస్తు, లూథరన్, బ్రదరన్, సాల్వేషన్ ఆర్మీ ,కల్వరిటెంపుల్, జె సి యన్ ఎం, స్టీఫెన్ పాల్ , మరియు ఇండిపెండెంట్ చర్చిల పాస్టర్లందరూ ఆదివారం చర్చిలలో ప్రకటన చేయాలని కోరారు.
జూలై 3 రాష్ట వ్యాప్తంగా పాస్టర్ ఫెలోషిప్ లు ఆయా ప్రాంతాల్లో పాస్టర్లు , విశ్వాసులు అందరూ హ ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు బహిరంగముగా జరిపి సువార్త ప్రకటించాలని ఈ మేరకు విజ్ఞప్తి లేఖలు అందజేశామని చెప్పారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
