రైతులకు అందాల్సిన పనిముట్లు ఐకెపి అధికారులకే సొంతమా?
ఎల్కతుర్తి మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల స్వామి
హుస్నాబాద్ సెప్టెంబర్ 6 ప్రజామంటలు (కందుకూరి రాజన్న)
హుస్నాబాద్ నియోజకవర్గం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఐకెపి ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల రైతులకు అందాల్సిన వ్యవసాయక పనిముట్లు ఐకెపి అధికారుల లాబాపేక్షనకే ఉపయోగపడుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులకు అందాల్సిన వ్యవసాయక పనిముట్లు ఐకెపి ప్రభుత్వ ఉద్యోగి ఇంటి వద్దనే పెట్టుకుంటూ స్వలాభానికి వాడుకుంటున్నారని రైతులకు అందకుండా ప్రభుత్వ ఉద్యోగికి ఎలా ఇస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుండి ఐకెపి ఉద్యోగి ఇంటి వద్దనే ఉంచుకుంటూ రైతులు పొందాల్సిన లబ్ధి ఐకెపి ఒక ప్రభుత్వ ఉద్యోగి లబ్ధి పొందుతున్నాడు అని అంటున్నారు ఎల్కతుర్తి ఏపీఎం రవీందర్ అండదండలతో ఇదంతా నడుస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పై అధికారులు చొరచూపి ఐకెపి సెంటర్ ద్వారా రైతులకు అందాల్సిన ప్రతి ఒక్క పనిముట్లు రైతులకు అందే విధంగా చూడాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు ఐకెపి సెంటర్కు వచ్చిన పనిముట్లు సెంటర్ వద్దనే ఉంచాలని ప్రభుత్వం ద్వారా వచ్చిన పనిముట్లు రైతులకు లబ్ధి పొందే విధంగా చూడాలని ఎల్కతుర్తి మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల స్వామి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ టెర్రస్ లపై రెడ్ క్రాస్ సింబల్ ల ఏర్పాటు..

అమరవీరుడు మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తుల ర్యాలీ

రత్నాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం....ఎమ్మేల్యే డా.సంజయ్

ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

భారత రక్షక దళాలకు మద్దతుగా పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత మధన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు

వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు
