టీడీపీ నేత గోడౌన్ లో పట్టుబడ్డ టన్నుల కొద్దీ గోమాంసం –

విశాఖలో సంచలనం రేపిన కోల్డ్ స్టోరేజ్ దాడులు

On
టీడీపీ నేత గోడౌన్ లో పట్టుబడ్డ టన్నుల కొద్దీ గోమాంసం –

గోడౌన్‌లో టన్నుల కొద్దీ గోమాంసం
ధార్మిక సంఘాల ఆగ్రహం

విశాఖపట్నం, నవంబర్ 10 (ప్రజా మంటలు):


ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం పాలనలో మరో సంచలన ఘటన వెలుగు చూసింది. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నిర్వహిస్తున్న కోల్డ్ స్టోరేజీలో టన్నుల కొద్దీ గోమాంసం లభించడం రాష్ట్రవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది.

వివరాల ప్రకారం,బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తా నిర్వహిస్తున్న కోల్డ్ స్టోరేజీపై డీఆర్ఎ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారని సాక్షి దినపత్రికలో రాసారు.అన్వేషణలో 1,89,000 కిలోల గోమాంసం నిల్వ ఉన్నట్టు బయటపడింది.

అయితే, అంత భారీ పరిమాణంలో గోమాంసం దొరకడంతో కూడ ప్రధాన సూత్రధారులను అదుపులోకి తీసుకోకపోవడం స్థానిక ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తోంది.
పోలీసుల ఉన్నతాధికారులు దీనిపై స్పందించకపోవడం… టీడీపీ నేతలను కాపాడే ప్రయత్నంగా భావిస్తున్నారు.

సంబంధిత రాజకీయ ప్రభావం ఉన్న వ్యక్తుల పేర్లు బయటకు రాకుండా “గోప్యంగా ఉంచాలన్న ప్రయత్నం జరుగుతోంది” అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ధార్మిక సంఘాల ఆగ్రహం

ఈ ఘటన తెలుసుకున్న ధార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి.
చంద్రబాబు-పవన్ కూటమి పాలనలో ఇలా గోమాంసం నిల్వలు పట్టుబడటం "మత భావాల అవమానం" గా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

సోషల్ మీడియాలో ప్రజల విపరీత ఫైర్

ఘటన బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రమైన విమర్శలకు గురి చేస్తున్నారు.

  • “ఇది ఏ రకమైన పాలన?”
  • “టీడీపీ నాయకుల మద్దతుతోనే ఇంత పెద్ద ర్యాకెట్ నడుస్తుందా?”
    అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

పవన్ కళ్యాణ్ గురించి కూడా నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు—
“నైతికతకు గురువుగా ఉన్న పవన్ దీనిపై స్పందిస్తారా?” అని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

More News...

State News 

అందెశ్రీ మరణానికి జగిత్యాల ప్రముఖుల నివాళి

అందెశ్రీ  మరణానికి జగిత్యాల ప్రముఖుల నివాళి   జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమంలోని శక్తివంతమైన స్వరమైన డా. అందెశ్రీ గారి అకాల మరణం పట్ల తెలంగాణ నాయకులు, ప్రజాప్రతినిధులు గాఢంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. “తెలంగాణ సాహిత్య లోకానికి అందెశ్రీ అకాల మరణం తీరని లోటు....
Read More...
Local News 

ఎమ్మెల్యేను కలిసి కొత్తచెరువు ఒకే కులానికి ఇవ్వద్దని అల్లిపూర్ ప్రజల వినతి

ఎమ్మెల్యేను కలిసి కొత్తచెరువు ఒకే కులానికి ఇవ్వద్దని అల్లిపూర్  ప్రజల వినతి   జగిత్యాల (రూరల్)  నవంబర్ 10 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాయికల్ మండలం ఆలూరు గ్రామ ప్రజలు కలిసి గ్రామ సమస్యలను వివరించారు. గ్రామంలో ఉన్న కొత్తచెరువు‌ను ఒకే కులానికి, ఒకే కుల సొసైటీకి అప్పగించాలనే ప్రయత్నం జరుగుతోందని ప్రజలు ఎమ్మెల్యేకు తెలియజేశారు. గ్రామపంచాయతి ఏర్పడినప్పటి నుండి...
Read More...
Local News 

జగిత్యాలలో దివ్యాంగుల కోసం జైపూర్ ఫుట్ ఉచిత కొలతల శిబిరం –పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాలలో దివ్యాంగుల కోసం జైపూర్ ఫుట్ ఉచిత కొలతల శిబిరం –పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు): జగిత్యాల ఐఎంఏ భవన్‌లో కాలు లేని దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాలు (Jaipur Foot) కొలతల శిబిరం నిర్వహించబడింది. ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల, జగిత్యాల క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో… రోటరీ క్లబ్ నిజామాబాద్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు...
Read More...
Spiritual   State News 

టీడీపీ నేత గోడౌన్ లో పట్టుబడ్డ టన్నుల కొద్దీ గోమాంసం –

టీడీపీ నేత గోడౌన్ లో పట్టుబడ్డ టన్నుల కొద్దీ గోమాంసం – గోడౌన్‌లో టన్నుల కొద్దీ గోమాంసం ధార్మిక సంఘాల ఆగ్రహం విశాఖపట్నం, నవంబర్ 10 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం పాలనలో మరో సంచలన ఘటన వెలుగు చూసింది. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నిర్వహిస్తున్న కోల్డ్ స్టోరేజీలో టన్నుల కొద్దీ గోమాంసం లభించడం రాష్ట్రవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. వివరాల ప్రకారం,బాపట్ల...
Read More...
National  State News 

"భారాస నుంచి నన్ను అవమానకరంగా పంపారు… ఆడపిల్ల రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా" — కవిత

హనుమకొండ, బాలసముద్రం నవంబర్ 10 (ప్రజా మంటలు)"భారాస నుంచి నన్ను అవమానకరంగా బయటకు పంపారు. నేను తప్పు చేసి ఉంటే కనీసం ఒక నోటీసైనా ఇవ్వాల్సింది. ఇప్పుడు భారాసతో నాకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు," అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కళ్వకుంట్ల కవిత అన్నారు. హనుమకొండలోని బాలసముద్రం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్...
Read More...

అందెశ్రీ మృతదేహం వినోబా నగర్‌కి చేరింది –లాలపేట ఇండోర్ స్టేడియంలోప్రజల దర్శనార్థం ఏర్పాట్లు

అందెశ్రీ మృతదేహం వినోబా నగర్‌కి చేరింది –లాలపేట ఇండోర్ స్టేడియంలోప్రజల దర్శనార్థం ఏర్పాట్లు సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజా మంటలు): ప్రసిద్ధ కళాకారుడు అందెశ్రీ మృతదేహం ఈరోజు లాలాపేట్‌లోని వినోబా నగర్‌లోని వారి నివాసానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో విచారంతో తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. అందెశ్రీ మృతదేహం ఈరోజు సాయంత్రం వరకు వినోబా నగర్‌లోని  ఇండోర్ స్టేడియంలో దర్శనార్థం ఉంచనున్నట్లు...
Read More...

Telangana’s Renowned Poet Ande Sri Passes Away

Telangana’s Renowned Poet Ande Sri Passes Away By Ch V Prabhakar Rao. Hyderabad November 10 (Praja Mantalu): A tragic incident shocked Telangana on Monday. Celebrated poet, lyricist and Telangana movement icon Dr. Ande Sri (64) passed away. On Monday early mirning , Ande Sri suddenly collapsed at...
Read More...
National  Current Affairs   State News 

ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత

ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత సికింద్రాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ, గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ, ఉదయం 7.25 ప్రాంతంలో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.ప్రపంచమంతా తిరిగి నదుల పుట్టుకపై దీర్ఘ కావ్యం రాసారు. తెలంగ ఉద్యమం, చరిత్రపై ఈయన రాసిన 100 పేజీల గ్రంథం అనేక ప్రశంసలను అందుకొంది .1961 జూలై...
Read More...

తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ కన్నుమూత – సాహిత్య లోకానికి, తెలంగాణ భావజాలానికి తీరని లోటు

తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ కన్నుమూత – సాహిత్య లోకానికి, తెలంగాణ భావజాలానికి తీరని లోటు   హైదరాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):: తెలంగాణలో విషాదం ఏర్పడింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గీతాల సృష్టికర్త డా. అందెశ్రీ (64) ఇక లేరు. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఒక్కసారిగా తీవ్రమైన అస్వస్థతకు గురై కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ...
Read More...
National  International   Crime  State News 

ఢిల్లీ విమానాశ్రయంలో GPS సిస్టమ్‌పై కుట్ర?

ఢిల్లీ విమానాశ్రయంలో GPS సిస్టమ్‌పై కుట్ర? న్యూఢిల్లీ నవంబర్ 10: దేశ రాజధాని ఢిల్లీ ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం జరిగిన భారీ విమాన రద్దులు, ఆలస్యాల వెనుక ఉన్న నిజం బయటపడింది. GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) లో సిగ్నల్ జ్యామింగ్ జరిగిందని దర్యాప్తులో స్పష్టమైంది. దీని కారణంగా 800కిపైగా ఫ్లైట్లు ప్రభావితమైనట్లు అధికారులు ధృవీకరించారు.పైలట్లకు నకిలీ...
Read More...

వివాహేతర అనుమానాలతో భార్యను బ్యాట్‌తో కొట్టి హత్య చేసిన భర్త

వివాహేతర అనుమానాలతో భార్యను బ్యాట్‌తో కొట్టి హత్య చేసిన భర్త చందానగర్ నవంబర్ 10:సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన దారుణ ఘటనతో ప్రాంతం ఒక్కసారిగా కలకలం రేగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త తన భార్యను కిరాతకంగా హత్యచేసిన కేసును పోలీసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మయ్య – క్రిష్ణవేణి(37) దంపతులు కొంతకాలంగా అమీన్పూర్ పట్టణంలోని ...
Read More...

RBI కొత్త నిబంధనలు: బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నియమాలు — మీకు తెలియాల్సినది

RBI కొత్త నిబంధనలు: బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నియమాలు — మీకు తెలియాల్సినది ముంబాయి నవంబర్ 10: ప్రస్తుతం భారత్‌లో ఎక్కువ మంది బ్యాంక్ ఖాతాలను వినియోగిస్తున్నారు. సాధారణంగా బ్యాంక్ ఖాతాలు రెండు రకాల్లో ఉంటాయి — Current Account మరియు Savings Account. చాలా మంది వారి సేవింగ్స్ ఖాతాల్లో అవసరమైన కనీస బ్యాలెన్స్ (Minimum Balance) ను నిలిపి ఉంచుటలో విఫలవుతున్నారు. ఈ కారణంగా బ్యాంకులు...
Read More...