బోరబండ జూ. కాలేజీ వసతుల కొరతపై ఎస్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
అడ్వకేట్ రామారావు పిటీషన్కు స్పందించిన ఎస్హెచ్ఆర్సీ
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు):
బోరబండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాథమిక వసతుల కొరతపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీఎస్హెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన కేసు నంబర్ 7062/2025 ఆధారంగా కమిషన్ ఈ చర్యలు చేపట్టింది.
ఇంటర్మీడియట్ విద్య కమిషనర్, కార్యదర్శి యోగితా రాణా తక్షణమే బోరబండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న దారుణ పరిస్థితులను సరిచేసి అవసరమైన సదుపాయాలు కల్పించాలని కమిషన్ ఆదేశించింది. కళాశాలలో టాయిలెట్లను మరమ్మతు చేసి శుభ్రతకు తగిన చర్యలు తీసుకోవాలని, పారిశుద్య కార్మికులను కేటాయించాలని, లెక్చరర్ల సంఖ్యను పెంచాలని, విద్యార్థులకు శుభ్రమైన తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించింది.
రామారావు ఇమ్మానేని తన ఫిర్యాదులో కళాశాలలోని దయనీయ పరిస్థితులను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఫ్లష్ ట్యాంకులు లేకుండా కంపుకొడుతున్న టాయిలెట్లు, నీటి కొరత, పారిశుద్య లోపం కారణంగా విద్యార్థులు పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల టాయిలెట్లను వాడాల్సి వస్తోందని వివరించారు. ఈ విషయాలను తీవ్రంగా పరిగణించిన మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ప్రజల పిల్లల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందో అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
––
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉప ముఖ్యమంత్రి భట్టి డిల్లీ ఇంటిపై ఐ టి దాడులు – హరీశ్రావు సంచలన ఆరోపణలు!
హైదరాబాద్, నవంబర్ 8 (ప్రజా మంటలు):
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మల్లు భట్టి విక్రమార్క ఇంటిపై జరిగిన ఐటీ దాడులు బీజేపీతో ఉన్న గోప్య ఒప్పందంలో భాగమని ఆరోపించారు.
హరీశ్రావు మాట్లాడుతూ “భట్టి ఇంట్లో ఐటీ దాడులు జరిగితే... iPhone 18 Air వివరాలు లీక్: మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్తో వస్తుందా?
అల్ట్రా-స్లిమ్ డిజైన్లో కొత్త తరహా రూపం
హైదరాబాద్ నవంబర్ 08:
ఆపిల్ అభిమానులకు మరో ఉత్సాహకరమైన వార్త. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, కంపెనీ తన కొత్త iPhone 18 Air మోడల్పై పనిచేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకత — అల్ట్రా-స్లిమ్ డిజైన్.
మునుపటి iPhone Air మోడల్ కేవలం 5.6mm మందంతో వచ్చిన విషయం... తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి
సికింద్రాబాద్ నవంబర్ 08 (ప్రజా మంటలు):
తిరుమలగిరి చిన్నకమేల శ్రీ హనుమాన్ టెంపుల్ యూత్ అసోసియేషన్ సభ్యులు మహేష్, జోసెఫ్, శివ, అనిల్ తదితరులు ఆలయం మరియు పరిసర ప్రాంతాల్లో కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుమలగిరి ACP రమేష్ హాజరై కెమెరాలను ప్రారంభించారు. యువత చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు.... ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్
జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల ACN చానల్ అధినేత అన్వర్ భాయ్ తల్లి మరణించగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన వెంట నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ఖాజిం అలీ ఫిరోజ్ సర్వర్ మున్నా భాయ్ కుతుబ్ తదితరులు ఉన్నారు.... ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్
సికింద్రాబాద్, నవంబర్ 8 (ప్రజామంటలు):
ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్ నూతన పదవుల నియామకాలు పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా నాగబండి శ్రీనివాస్, కోశాధికారిగా నూకల నర్సింగ్రావు, ఉపాధ్యక్షులుగా కర్ణకోట శ్రీనివాస్, కొడరపు అశోక్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు మల్లవోలు శ్రీకాంత్ మాట్లాడుతూ... సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి... నల్లగుట్ట నాలా స్ట్రెచ్లో హైడ్రా స్పెషల్ డ్రైవ్ :: స్టోర్మ్ వాటర్ డ్రెయిన్లలో సిల్ట్ తొలగింపు
పనులు పరిశీలించిన కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :
గత వారం రోజులుగా నల్లగుట్ట నాలా స్ట్రెచ్ ప్రాంతంలో హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్టోర్మ్ వాటర్ డ్రెయిన్లలో పేరుకున్న సిల్ట్, చెత్తను తొలగించే పనులను సిబ్బంది చేస్తున్నారు. రామ్గోపాలపేట డివిజన్ కార్పొరేటర్ చీర... తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ కీలకపాత్ర ::: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :
తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం సనత్నగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శ్యామలకుంటలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో... గాంధీ మెడికల్కాలేజీలో ఇంటెన్సివ్ ఆర్థోపెడిక్స్ పీజీ టీచింగ్ ప్రోగ్రాం
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) : గాంధీ మెడికల్కాలేజీ ఆర్థోపెడిక్స్విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్పోస్ట్గ్రాడ్యుయేట్టీచింగ్ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్ అకాడెమిక్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 200 మందికి పైగా పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు క్లినికల్నైపుణ్యాలను, డయగ్నస్టిక్అవగాహనను పెంపొందించేలా రూపొందించిన ఈ కార్యక్రమంలో పేషెంట్ఎగ్జామినేషన్, క్లినికల్చర్చలు, కేస్బేస్డ్డిస్కషన్లు, హ్యాండ్స్ఆన్ట్రైనింగ్వంటి అంశాలు... బోరబండ జూ. కాలేజీ వసతుల కొరతపై ఎస్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
అడ్వకేట్ రామారావు పిటీషన్కు స్పందించిన ఎస్హెచ్ఆర్సీ
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు):
బోరబండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాథమిక వసతుల కొరతపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీఎస్హెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన కేసు నంబర్ 7062/2025 ఆధారంగా కమిషన్ ఈ... గొల్లపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుక..
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 08 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలు నిర్వహించారు మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా, ప్రజాసేవలో... 100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న
రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్
ప్రజా జీవితం లో ఉన్న వారిపై బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది : సంజయ్
జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):
100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాగా శ్రావణులు... సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పురాణపేట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జగిత్యాల పురాణిపేట ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో... 