ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది..

ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేస్తాం..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు)

ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ 
తాటి పర్తి జీవన్ రెడ్డి..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉద్యోగాల భర్తీ లో వివక్ష చూపుతున్నారని, ఉద్యోగ నియామకాల కోసం ఉద్యమం సాగింది. 

నిరుద్యోగులు, విద్యార్థులు, ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాల తో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది..

బీ అర్ ఎస్ ను ఉద్యమ పార్టీ గా భావించి దశాబ్ద కాలం ప్రజలు బీ  రెండు సార్లు అవకాశం కల్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో 1.91,000 పోస్టులు ఉన్నాయని బిస్వల్ కమిటీ  సూచించిన ఉద్యోగాల భర్తీ పై నిర్లక్ష్యం వహించింది.

టెట్ నిర్వహణ ను కూడా నిర్లక్ష్యము చేశారు.

టెట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలి.

గత ప్రభుత్వం నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించింది.

గ్రూప్ 1 పేపర్ లీ కేజీ తో రాష్ట్రం పరువు పోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తోనే  30 వేల మంది నియామకాలు చేపట్టినం.

గతంలో నోటిఫికేషన్ 5000 పోస్టులు ఇస్తే 11000లకు పెంచినం.

గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ కూడా పూర్తి చేసినం.

గ్రూప్ 2  పరీక్షలు సైతం నిర్వహించేందుకు అన్ని సిద్దం చేసినం.

ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తాం.

ఐటిఐలను అడ్వాన్స్ టెక్నాలజీ కలాశాలలుగా  అప్గ్రేడ్ చేసినం.

సీఎం రేవంత్ రెడ్డీ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక
ఏ విధంగా ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ కు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి..

మార్పులు చే స్తే న్యాయ స్థానం జోక్యం చేసుకుంటుంది.

గ్రూప్ -1  మెయిన్స్ కు 1:100 
పరీక్షలు ఇవ్వాలనడం దేనికి సంకేతం.

బీఆర్ ఎస్ బుద్ది మారడం లేదన్నారు.

ప్రతిపక్షాలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆటంక పరిచే ధోరణి విడనాడి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.

డీఎస్సీ పరీక్ష జూలై 18 నుండి ప్రారంభం అవుతుందన్నారు.

ఇప్పటికే డీఎస్సీ పరీక్ష కోసం హల్ టికెట్ సైతం డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాసేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇప్పుడు డీఎస్సీ పరీక్ష రద్దు చేయాలనడం హాస్యాస్పదమన్నారు.

నిరుద్యోగ యువతలో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి, ప్రతిపక్షాలు నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

ప్రతిపక్షాలు వీలైతే నియామకాల ఖాళీల భర్తీ చేపట్టే అంశాలను   ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని హితవు పలికారు.

ఉపాద్యాయుల పోస్టుల ఖాళీలకు అనుగుణంగా  ప్రతి సంవత్సరం 
భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

హైదరాబాద్–మెడ్చల్ ప్రాంతాల్లో హిజ్రాల రెచ్చగొట్టింపు… గృహప్రవేశంలో ఘోర దాడి—స్థానికుల్లో ఆందోళన

హైదరాబాద్–మెడ్చల్ ప్రాంతాల్లో హిజ్రాల రెచ్చగొట్టింపు… గృహప్రవేశంలో ఘోర దాడి—స్థానికుల్లో ఆందోళన చందానగర్ నవంబర్ 11 (ప్రజా మంటలు): మెడ్చల్‌ జిల్లా చీర్యాల బాలాజీ ఎన్క్లేవ్‌లో ఆదివారం ఉదయం జరిగిన గృహప్రవేశం వేడుక హింసాత్మక ఘటనకు వేదికైంద. సదానందం అనే వ్యక్తి కుటుంబం గృహప్రవేశం నిర్వహిస్తున్న సమయంలో, కొన్ని హిజ్రాలు వచ్చి రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అంత పెద్ద మొత్తం ఇవ్వలేమని కుటుంబ సభ్యులు స్పష్టం...
Read More...
National  International  

అటారి వద్ద హిందూ భక్తుల ప్రవేశానికి పాకిస్తాన్ నిరాకరణ

అటారి వద్ద హిందూ భక్తుల ప్రవేశానికి పాకిస్తాన్ నిరాకరణ అమృతసర్ నవంబర్ 11: అటారి–వాఘా సరిహద్దులో గురునానక్ ప్రకాశ్ పర్వం కోసం సిక్కు జాథాతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లిన హిందూ భక్తులకు పాకిస్తాన్ అధికారులు ప్రవేశం నిరాకరించినట్లు భారత్‌కు వచ్చిన భక్తులు ఆరోపించారు. జాథాలోని 12–14 మంది హిందూ యాత్రికులు పూర్తిస్థాయి పత్రాలతో వచ్చినప్పటికీ, ఇమిగ్రేషన్ వద్ద నిలిపి తిరిగి పంపించినట్లు వారు వెల్లడించారు. భక్తుల...
Read More...
Local News 

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు ఇప్పించండి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు ఇప్పించండి   ఎంపీ అరవింద్ ధర్మపురికి జగిత్యాల జిల్లా PRTU–TS వినతి జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు,): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుండి మినహాయింపు కల్పించాలని కోరుతూ జగిత్యాల జిల్లా PRTU–TS నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర...
Read More...
Local News 

జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆత్మీయ స్వాగతం

జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆత్మీయ స్వాగతం జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం సోమవారం చేపట్టబడింది. సమావేశానికి విచ్చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ ని, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  మొక్కను అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అభినందన సభ

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అభినందన సభ జగిత్యాల (రూరల్) నవంబర్ 1 (1ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవలే జిల్లా శాఖకు, అలాగే జగిత్యాల అర్ధన్ యూనిట్‌కు జరిగిన ఎన్నికల్లో విజయాలు సాధించిన నూతన పదవాధికారులు ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
Read More...
Local News 

జగిత్యాల: వడ్డే లింగాపూర్‌లో మహిళలకు ప్రత్యేక అవగాహన

జగిత్యాల: వడ్డే లింగాపూర్‌లో మహిళలకు ప్రత్యేక అవగాహన జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు): రాయికల్ మండలం వడ్డే లింగాపూర్ గ్రామంలో బాల్యవివాహాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్‌స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో తల్లులు, కిశోర బాలికలు, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News  Spiritual  

ఉజ్జయిని టెంపుల్ లో  కార్తీక మాస పూజలు

ఉజ్జయిని టెంపుల్ లో  కార్తీక మాస పూజలు సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు) : పవిత్ర కార్తీక మాసం ను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఈసందర్బంగా ఆలయాన్ని  శ్రీశ్రీశ్రీ డా. బాలశివయోగేంద్ర మహారాజ్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి, ఆధ్యాత్మిక...
Read More...
Local News 

మండల ప్రభుత్వ కార్యాలయ    నిర్మాణ పనులను పరిశీలిస్తున్న భూదాతలు

మండల ప్రభుత్వ కార్యాలయ    నిర్మాణ పనులను పరిశీలిస్తున్న భూదాతలు (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 11  (ప్రజా మంటలు):    బుగ్గారం మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయ ప్రజా పరిషత్ రెవెన్యూ కార్యాలయం గ్రామ పంచాయతీ భావనల కోసం భూమినీ ఇచ్చిన భూ దాతలు గూడూరు రంగారావు  కుటుంబసమేతంగా వచ్చి నిర్మాణం పనులను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా బుగ్గారం గ్రామ ప్రజలకు స్వాగతం పలికి
Read More...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక :: ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ::  ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే పోలింగ్ సరళి – ఓటింగ్ శాతం పై ప్రత్యేక విశ్లేషణ హైదరాబాద్ నవంబర్ 11 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): ఉపఎన్నికల పోరు ముగిసింది. ఈసారి పోలింగ్ అధికారిక,తాత్కాలిక అంచనాల ప్రకారం 50% కు అటుఇటుగా ఉండవచ్చు. అనుకున్నదానికన్నా, తక్కువ ఓటింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.  మొన్నటి వరకు...
Read More...
National  State News 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎగ్జిట్-పోల్స్ లో NDA కు ఆధిక్యం

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎగ్జిట్-పోల్స్ లో NDA కు ఆధిక్యం పాట్నా నవంబర్ 11 (ప్రజా మంటలు): భారతదేశంలో అత్యంత కీలక రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక, దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్-పోల్ అంచనాలు విడుదలయ్యాయి. ప్రముఖ సంస్థలన్నీ విడుదల చేసిన తాజా ఎగ్జిట్-పోల్‌ల ప్రకారం, ఈసారి కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) గట్టి ఆధిక్యంలో ఉందని సూచిస్తున్నాయి. 243...
Read More...

ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలు

ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి – జగిత్యాల మైనార్టీ వెల్ఫేర్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు జగిత్యాల గొల్లపల్లి రోడ్డులో ఉన్న తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్) జగిత్యాలలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ...
Read More...
Local News  State News 

ఘనంగా  అందెశ్రీ అంత్యక్రియలు :: పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, , శ్రీధర్బాబు, అడ్లూరి 

ఘనంగా  అందెశ్రీ అంత్యక్రియలు :: పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, , శ్రీధర్బాబు, అడ్లూరి  పాడె మోసిన సీఎం – కవి ప్రస్థానానికి గౌరవ పూర్వక వీడ్కోలు   హైదరాబాద్ నవంబర్ 1 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రజాకవి, ప్రసిద్ధ రచయిత అందెశ్రీ గారి అంత్యక్రియలు బుధవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయనకు చివరి వీడ్కోలు చెప్పడానికి ప్రజలతో పాటు రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో...
Read More...