గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

On
గాంధీ మెడికల్ కాలేజీలో జెండా వందనం

సికింద్రాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు):

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే ఇందిరా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, వైద్యాధికారులు మెడికల్ స్టూడెంట్స్ సిబ్బంది జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి శేఖర్ రావు పలు డిపార్ట్మెంట్ల హెచ్వోడీలు సిబ్బంది ఎం పి హెచ్ ఈ ఓ వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు

Tags

More News...

Local News  State News 

రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత

 రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ ఆగస్ట్ 15: రేపటి నుండి 15 రోజుల పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అమెరికా పర్యటనకు వెళుతున్నారు. తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్తున్నారు. తన కుమారుడికి కేసీఆర్ గారి ఆశీర్వాదం కోసం మధ్యాహ్నం ఫామ్ హౌస్ వెళ్ళారు.అమెరికాలోని కళాశాలలో ఆర్య ను గ్రాడ్యుయేషన్ లో చేర్పించనున్న...
Read More...
Local News 

ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా

ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, ఆగస్ట్ 15 (ప్రజామంటలు) : దేశస్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనమంతా స్వేఛ్చవాయువులను పీలుస్తున్నామని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్,సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డా.కోట నీలిమా అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోట...
Read More...
Local News 

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.  ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వర్ష కొండలోని అక్షర భారతి కాన్వెంట్స్ స్కూల్లో  ఉదయం 8 గంటలకే ప్రభాత భేరి ప్రారంభించి, మూడు రంగుల జెండాలు చేత పట్టుకుని, విద్యార్థులు వాడవాడల ఘనంగా నినదిస్తూ ప్రభాత  భేరిని నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు దగ్గుల అశోక్...
Read More...
Local News 

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. మెట్టుపల్లి ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్) మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఉదయం సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో త్యాగనీయుల కృషి ఫలితంగా ఈనాడు మనం స్వాతంత్ర్య ఫలాల్ని అనుభవిస్తున్నామన్నారు....
Read More...
Local News 

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి ఇబ్రహీంపట్నం ఆగస్టు 15( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఈనెల 18వ తేదీన బహుజన ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని,ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు నేరెళ్ల సుభాష్ కోరారు. అనంతరం ఆయన విలేకరుల...
Read More...
Local News 

వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జడ్పీహెచ్ఎస్ వర్షకొండ నందు ఘనంగా జరిగాయి, ఉదయం ఏడు గంటలకే ప్రభాత భేరి ప్రారంభించి మూడు రంగుల జెండాలు చేత పట్టుకుని విద్యార్థులు వాడవాడల ఘనంగా నినదిస్తూ ప్రభాత  భేరిని నిర్వహించారు. అనంతరం పాఠశాలలోప్రధానోపాధ్యాయులు రాజేందర్ పతాక ఆవిష్కరణ చేశారు....
Read More...
Local News 

టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మెట్టుపల్లి ఆగస్టు 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మెట్ పల్లి పట్టణంలోని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు జోరిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ పౌరులందరికీ 79 వ స్వాతంత్ర దినోత్సవ జర్నలిస్టులనేవారు...
Read More...
National  Local News 

తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి శూన్యం నుంచి ఉన్నత శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాను - సీఎం రేవంత్  హైదరాబాద్ ఆగస్ట్ 15 (ప్రజా మంటలు): రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భారాన్ని అధిగమించి ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.    “మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని     “అధికారం...
Read More...
Local News 

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ సికింద్రాబాద్, ఆగస్టు 15 (ప్రజామంటలు):    పచ్చదనాన్ని పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ పిలుపునిచ్చారు. భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సహకారంతో పాఠశాల నుండి 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ర్యాలీ...
Read More...
Local News 

గాంధీ హ్యాకర్స్ ఆధ్వర్యంలో జెండా వందనం

గాంధీ హ్యాకర్స్ ఆధ్వర్యంలో జెండా వందనం సికింద్రాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు):  79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి  హ్యాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగులపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రి ఎదురుగా భారీ గాంధీ విగ్రహం వద్ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.  లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్...
Read More...
Local News 

శాతవాహన స్కూల్ లో జండపండుగ

శాతవాహన స్కూల్ లో  జండపండుగ జగిత్యాల శాతవాహన యు.పి.ఎస్. పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయురాళ్ళ.
Read More...
Local News 

గొల్లపల్లి మండలం కేంద్రంలో లో ఘనంగా 79,స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు

గొల్లపల్లి మండలం కేంద్రంలో లో ఘనంగా 79,స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు గ్రామాలలో పండుగ వలే సాగిన  జెండా ఆవిష్కరణలు      (అంకం భూమయ్య) గొల్లపల్లి, ఆగస్టు 15  (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండల వ్యాప్తంగా  79 వ స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 శుక్రవారం  27 గ్రామాలలో  కన్నుల పండుగ వలే జరుపుకున్నారు. స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని  మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం లో అంగన్వాడీ...
Read More...