జగిత్యాల మెడికల్ కళాశాలను పరిశీలించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ( ఎన్.ఎం.సి)సభ్యులు మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శివరాం ప్రసాద్ .
జగిత్యాల జూన్ 25 (ప్రజా మంటలు)
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం జగిత్యాల మెడికల్ కాలేజీ వసతి గృహంలో ఎన్ఎంసి డైరెక్టర్ ను కలిసి కళాశాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయని బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలని మరియు గతంలో వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సిబ్బంది నియామకం విషయంలో కోరడం జరిగిందని,
ఇటీవల వైద్యశాఖ మంత్రి డా. రాజనర్సింహ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని,
ఆ సమయంలో కూడా వైద్య కళాశాలకు సంబంధించి సమస్యలను వివరించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మెడికల్ కళాశాలలో వసతులు మెరుగుపరచాలని ఎన్ ఎం సి వారు సూచించారని బుధవారం మెడికల్ కళాశాల ను వారు సందర్శించి తగు సూచనలు చేశారని,
సీనియర్ వైద్యునిగా తన అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారని అన్నారు.
అంతకు ముందు కలెక్టర్ సత్య ప్రసాద్ సీనియర్ ప్రిన్సిపాల్ సుల్తాన్, సైఫ్ , ఎన్ఎంసి, డీఎంఈ తో సమీక్ష సమావేశం జరిగింది అని అన్నారు. మెడికల్ కళాశాల కు రికగ్నిజేషన్ విషయంలో తన వంతుగా కృషి చేస్తానని ఈసందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శివరాం ప్రసాద్ జగిత్యాలకు రాగా వారిని మెడికల్ కాలేజీ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .
▪️
More News...
<%- node_title %>
<%- node_title %>
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.
