ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రుద్రయాగం

On
ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రుద్రయాగం

సికింద్రాబాద్ జూన్ 25 (ప్రజామంటలు) :

అమావాస్య సందర్బంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో బుధవారం ఆలయ పండితులు రుద్ర హోమము నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రహోమంలో సుమారుగా 100 మందికి  పైగా భక్తులు పాల్గొన్నారు. లోక కళ్యాణ కోసం రుద్ర హోమం నిర్వహించినట్లు ఆలయ వేద పండితులు వివరించారు. హోమం అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో జీ.మనోహర్ రెడ్డి,  భక్తులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

తొమ్మిది వారాలు సాక పోయండి. - బిడ్లలను కడుపులో పెట్టి చూసుకుంటా...

తొమ్మిది వారాలు సాక పోయండి. - బిడ్లలను కడుపులో పెట్టి చూసుకుంటా... నరదృష్టి బాగా ఉంది..వానలు బాగా పడతాయి..  - కట్టమైసమ్మ నల్లపోచమ్మ ఆలయంలో రంగం సికింద్రాబాద్, జూలై 21 (ప్రజామంటలు) : తొమ్మిది వారాల పాటు  సంతృప్తిగా సాక పొస్తే ఎటువంటి కష్టాలు లేకుండా బిడ్డలను కడుపులో పెట్టి చూసుకుంటానని... చిలకలగూడ రంగం కార్యక్రమంలో రంగం(భవిష్యవాణి) లో  అమ్మవారు వినిపించారు. సికింద్రాబాద్ చిలకలగూడ కట్టమైసమ్మ నల్లపోచమ్మ బోనాల...
Read More...
Local News 

చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ జగిత్యాల జులై 21 ( ప్రజా మంటలు)  బిసి ల చలో ఢిల్లీ వాల్‍పోస్టర్ ను ఆవిష్కరించిన జగిత్యాల బిసి సంక్షేమ సంఘం నాయకులు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ మన దేశ జనాభాలో సగానికి 72% పైగా ఉన్న బీసీలకు పార్లమెంట్ ,అసెంబ్లీ ఎన్నికల్లో 50%...
Read More...
Local News 

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలు - పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలు - పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  గొల్లపల్లి జూలై 21 (ప్రజా మంటలు) : గొల్లపెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే 83వ జన్మదిన వేడుకలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు....
Read More...
Local News 

అతిథి అధ్యాపకులకై దరఖాస్తుల ఆహ్వానం

అతిథి అధ్యాపకులకై దరఖాస్తుల ఆహ్వానం జగిత్యాల జులై 21(ప్రజా మంటలు) స్థానిక ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులు బోధించుటకు అతిధి అధ్యాపకల కై అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అరిగేల...
Read More...
Local News 

ఉజ్జయిని మహాకాళికి బోనం సమర్పించిన ఎండోమెంట్ కమిషనర్

ఉజ్జయిని మహాకాళికి బోనం సమర్పించిన ఎండోమెంట్ కమిషనర్ సికింద్రాబాద్, జూలై 21 (ప్రజామంటలు) : రాష్ర్ట దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావ్ సోమవారం సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీమహాకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆషాడ బోనాల ఉత్సవాల సందర్బంగా ఎండోమెంట్ కమిషనర్ వెంకట్రావ్ దంపతులు ఉజ్జయిని మహాకాళి అమ్మవార్లకు సంప్రదాయబద్దంగా  బోనం సమర్పించారు. ఈసందర్బంగా అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో మనోహర్...
Read More...
Local News 

ప్రధాన రహదారిపై గుంతలు -- ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు

ప్రధాన రహదారిపై గుంతలు -- ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు గొల్లపల్లి జూలై 21 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద తారోడు గుంతలుగా మారి జగిత్యాల్ నుండి ధర్మారం వెళ్లే మార్గంలోని  లోని నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో అవస్థలు పడుతూ ద్విచక్ర  వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ ఉన్న వర్షపు నీరు ఎటు...
Read More...
Local News  State News 

గురు వందనం - జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు.

గురు వందనం - జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  హైదరాబాద్ 21 జూలై (ప్రజా మంటలు) :  జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు, కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో సోమవారం...
Read More...
Local News 

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర  -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్    జగిత్యాల జూలై  20 (ప్రజా మంటలు) ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలకపాత్ర అని ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్ అన్నారు. ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నూతనంగా ఎన్నికైన వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులను ఆదివారం...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు.  -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్ 

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు.   -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్     జగిత్యాల జూలై 20 : (ప్రజా మంటలు) వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ జయంతి అన్నారు. వాల్మీకి ఆవాసం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ద్వారా...
Read More...
Local News  State News 

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్ 

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్  హైదరాబాద్ జూలై 20:   తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ - గౌరవ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్  అధ్యక్షతన, 27.06.2025న HRC నెం.510/2025లో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, డైలీవేజ్ & ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు దాఖలు చేసిన కేసులో తుది తీర్పు ఇచ్చింది.చట్టబద్ధమైన...
Read More...
Local News 

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్  తిప్పలు తీర్చాలి

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్  తిప్పలు తీర్చాలి -తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు):రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య ఖర్చుల రీయింబర్స్ మెంట్ కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్  తీవ్ర...
Read More...