మహాభాతకమ్మ ప్రత్యేకంగా నిర్వహించాలి - మాజీ కౌన్సిలర్ జయశ్రీ
జగిత్యాల సెప్టెంబర్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటి వారు రూ.2,84,758 లతో చేపట్టిన" మహ బతుకమ్మ " కార్యక్రమము ప్రత్యేకంగా నిర్వహిస్తూనే ఎక్కువ మంది మహిళలు పాల్గొనే అవకాశం ఉంది, కానీ ,29వ తేదీన నిర్వహించడం వల్ల ప్రజాధనం వృథా అవుతుంది కావున అధికారులు ఆలోచించించి, వేరే రోజు నిర్వహించాలని 35 వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్.హనుమండ్ల జయశ్రీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
జయశ్రీ తన ప్రకటనలో ఇంకా ఇలా తెలిపారు.
మున్సిపల్ ముందు మహ బతుకమ్మ కార్యక్రమము ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించగా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సద్దుల బతుకమ్మ రోజు అంటే 29/9/2025 రోజున చింతకుంట చెరువు వద్దనే ఈ కార్యక్రమం చేయాలని ఆదేశాలు ఇచ్చినారని అధికారులు చెపుతున్నారు.
దాదాపు అన్ని ప్రాంతాల మహిళలు వారి ప్రాంతాలలో ఆడుకుని వారికి ఏర్పాట్లు చేసిన ( గొల్లపల్లి రోడ్, కండ్లపెల్లి,మోతే మరియు హౌసింగ్ బోర్డు) ప్రాంతాలలో బతుకమ్మ నిమజ్జనం చేసుకుంటారు. మరియు ఈ చింతకుంట చెరువు పరిసర ప్రాంతాలలో ఆడుకున్న మహిళలు అందరూ అక్కడ చేరుకొని పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడుకోవడం జరుగుతుంది. అక్కడ ఈ "మహ బతుకమ్మ" కార్యక్రమం చేయడం వల్ల అక్కడికి వచ్చె మహిళలకు చాల ఇబ్బందికరంగా ఉంటుంది. మరియు అక్కడ కనీసం నిలబడే స్థలం కూడ ఉండదు.
అక్కడ స్టేజీ వేసి కార్యక్రమం చేయడం అసాధ్యమైన పని. అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి మహిళలకు ఇబ్బంది పెట్ట వద్దు అని అధికారులకు తెలియ చేస్తూ మరియు ఇక్కడ మహా బతుకమ్మ కార్యక్రమం చేస్తే కేవలం ఒక మహా బతుకమ్మ తయారు ఖర్చు కేవలం యాబై వేల నుండి అరవై వేల మధ్య ఉంటుంది తప్ప మిగత ఖర్చు ఏది కూడ ఉండదు. ఎందుకంటే అక్కడ లైటింగ్, DJ సిస్టమ్ బతుకమ్మ ఘాట్ల లో భాగంగా ముందే ఏర్పాట్లు చేస్తారు. మహా బతుకమ్మ కార్యక్రమం పట్టణ మహిళలు అందరూ పాల్గొనే కార్యక్రమం కానీ ఇప్పుడు ఇది కేవలం అధికారులు వారీ కొరకే పెట్టుకున్నట్లు కనపడుతుంది ఇది ప్రజాధనము కావున, మహబతుకమ్మ పేరు మీద, ప్రజాదనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాద్యత ఉన్నతాధికారులదే నని, ఆలోచించాలని ఆమె కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు - మంత్రివర్గ నిర్ణయం
హైదరాబాద్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడానికి... ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్ గారి ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ, ఏ. అనిల్ గారి ఆధ్వర్యంలో గురువారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యువకులతో పాటుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది.... బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
1 కోటి రూపాయల నిధులు మంజూరుకు తన వంతుగా కృషి చేస్తా
దేవాలయాల్లో రాజకీయాలకు స్థానం లేదు
సామాజిక సేవా కార్యక్రమాల తోనే ప్రజల్లో గుర్తింపు, సేవ చేయాలని లక్ష్యం తోనే రాజకీయాల్లోకి వచ్చాను
సారంగాపూర్ అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ... డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా ఇటీవలే నియమితులైన బి. శివధర్ రెడ్డి ను మాజీ మంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ... అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
అమెరికా ఆంక్షలు 21 నవంబర్ నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ అక్టోబర్ 23:భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో పాటు, నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చే రోస్నెఫ్ట్ (Rosneft), లుకోయిల్ (Lukoil) కంపెనీలపై అమెరికా ఆంక్షలు ఈ నిర్ణయానికి... సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల స్థల పరిశీలన కొరకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం సాంఘీక మైనారిటీ పాఠశాల సిఇ ఎండి, షఫీమియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.
చావు డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేసిన మాదిగ సంఘ నాయకులు...
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన గాధరి కిషోర్ దిష్టిబొమ్మను డప్పులతో ఉరేగించి, దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఎంబిబిఎస్ మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులు కట్కూరి మహేందర్ రాపల్లి మరియు చందం రాజేష్ వెల్గటూర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల చేతుల మీదుగా సన్మానించారు కట్కూరి మహేందర్ ,నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించగా, చంద... శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు
ధర్మపురి అక్టోబర్ 23 (ప్రజా మంటలు)
”యమద్వితీయ” పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం నకు అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి దేవాలయం లో గురువారం స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం,ఆయుష్యసూక్తం తో అబిషేకం , ఆయుష్యహోమం హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
అనంతరం విశేష సంఖ్యలో భక్తులు... మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పి ఎం జె జె బి వై,పీఎం ఎస్బివై, అటల్ పెన్షన్ యోజన , సైబర్ సెక్యూరిటీ సుకన్య సమృద్ధి యోజన మరియు బ్యాంకు
కార్యక్రమానికి... ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు
జగిత్యాల అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
జిల్లా కేంద్రం లో నిర్వహిస్తున్న , మై భారత్ (మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ , స్పోర్ట్స్, హో మై అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా), డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్, గురువారం ముగింపుకు చేరుకుం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్టు... 37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 23 ( ప్రజా మంటలు):
పట్టణ 38వ వార్డులో 30 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు,37 వ వార్డులో 10 లక్షలతో డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .అంతకముందు 38వ వార్డు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు... 