రాయికల్ లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

On
రాయికల్ లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

రాయికల్ సెప్టెంబర్ 27:

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బాపూజీ విగ్రహనికి పూలమాలలు వేసి  ఘనంగా జయంతి వేడుకలను జరుపుకున్నారు .

ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచలుగా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవులను అందుకున్నారని అన్నారు .తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఉద్యమ సమయంలో వారి సొంత ఆస్తులను కూడా ఉద్యమానికి అందించారని   పద్మశాలి ముద్దుబిడ్డగా ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడవాలని బాపూజీ భావజాలంలో భాగంగా సంఘటితం ఐకమత్యమే లక్ష్యంగా ముందు ముందు పద్మశాలి బిడ్డలు రాజకీయంగా సమాజంలో ఉన్నత పదవులను అందుకోవాలని సందేశం అందించారు.

IMG-20250927-WA0018 
ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం, ఉపాధ్యక్షులు దాసరి గంగాధర్ , ప్రధాన కార్యదర్శి కడకుంట నరేష్, కోశాధికారి ఆడెపు నరసయ్య, యువజన సంఘం అధ్యక్షులు సామల సతీష్, ప్రధాన కార్యదర్శి ఆడేపురాజీవ్, ఉపాధ్యక్షులు సింగని సతీష్, కార్యదర్శి అనుమల్ల చంద్రతేజ, పోపా సంఘం అధ్యక్షులు దాసరి రామస్వామి, ఉపాధ్యక్షులు మాచర్ల స్వప్న, కోశాధికారి దాసరి కృష్ణ హరి, అష్టమవాడ పెద్దలు గూడూరు పొట్టయ్య, శ్రీరాముల వెంకటస్వామి, సామల సత్యనారాయణ, జిల్లా సంఘం కోశాధికారి తుమ్మ రాజేశం, మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, గాజెంగి అశోక్,మేకల కాంతారావు, బొమ్మకంటి రాం గోపాల్, హనుమాన్ దేవాలయ చైర్మన్ దాసరి గంగాధర్, మచ్చ శేఖర్, గుట్ట సత్యనారాయణ, దేవనపల్లి సురేందర్, అష్టమ వాడ పెద్దలు,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

National  Crime  State News 

కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి

కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి కాకినాడ అక్టోబర్ 23: కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికపై జరిగిన లైంగిక దాడి యత్నం కేసు విషాదంగా మారింది. నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులోకి దూకి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే— నిన్న మధ్యాహ్నం సమయంలో నారాయణరావు అనే వ్యక్తి, తాను బాలికకు తాతయ్యనని...
Read More...
National  State News 

బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం

బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం మహాఘట్బంధన్ సంయుక్త పత్రికా సమావేశం పాల్గొన్న అశోక్ గెహ్లాట్, తేజస్వి యాదవ్ ముఖేష్ సహాని, దీపాంకర్ భట్టాచార్య, రాజేశ్ రామ్, అమిత్ షా రెండు భారీ సభల్లో పాల్గొంటారు. పట్నా, అక్టోబర్ 23:బిహార్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. రాబోయే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ కూటములు తమ వ్యూహాలను ఖరారు...
Read More...

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన ప్రభావిత జిల్లాలు: 30 ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు: చెన్నై, చెంగల్పట్టు, మధురై, తిరుచ్చి వర్షాల సమయం: రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు వర్షాల రకం: ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చెన్నై, అక్టోబర్ 22: తమిళనాడులో వాతావరణం మళ్లీ మారబోతోందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే ...
Read More...
National  State News 

శ్రేయసి సింగ్‌ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

శ్రేయసి సింగ్‌ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు మహిళా నాయకత్వం కుటుంబ వారసత్వ రాజకీయాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 పాట్నా, అక్టోబర్ 22: బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు మహిళల పాత్ర మరింత బలంగా కనిపిస్తోంది. ఆధి ఆబాదీ (మహిళలు) తమ కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 26 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా...
Read More...
State News 

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు): పట్టణ ప్రాంత పేదల కోసం ప్రభుత్వం మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జీప్లస్‌–1 (గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌) ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వబడింది. ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్‌ 69ను జారీ...
Read More...
State News 

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్ హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):. మాజీ ప్రజాప్రతినిధులు వయో వృద్ధులు కావడంతో వైద్య అవసరాల సమయంలో ముందుగా నగదు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి, తక్షణమే నగదు రహిత చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని ఫైనాన్స్ శాఖను మాజీ ప్రజాప్రతినిధుల సంఘ నాయకులు కోరారు. మాజీ...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ . జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)  జిల్లాతోపాటు నిజామాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్‌ రాష్ర్ట దొంగల ముఠాను జగిత్యాల రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే  లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ర్టకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు...
Read More...

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు)రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను...
Read More...
Local News 

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు)▪️ తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆద్వర్యం లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ▪️జగిత్యాల రూరల్ మండలం చల్ గల్  వ్యవసాయ మార్కెట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం...
Read More...

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్ జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు):: జగిత్యాల జిల్లాలో చోరీలతో చెలరేగిన అంతర్ రాష్ట్ర దొంగల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడు, హింగోలి జిల్లాల్లోనూ పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. ఈనెల 13వ తేదీ, తెల్లవారుజామున జగిత్యాల...
Read More...
National  State News 

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత వైద్య పరిశోధనల కోసం స్టూడెంట్స్ కు ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) : హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు వేంకటేశ్వరరావు కుమార్తె, సంఘసేవకురాలు బూర్గుల సుమన (88) పార్ధివదేహాన్ని  సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాలకు ఆమె కుటుంబసభ్యులు బుధవారం అప్పగించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు. ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పోలీస్ అమరవీరుల మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున  గౌరవ జగిత్యాల్ ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులకు   ఎస్ ఐ, ఏ. అనిల్, ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్...
Read More...