ఘనంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన మహోత్సవం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కొడిమ్యాల బృందావన్ రిసార్ట్ సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు) :
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నాచుపెల్లి వద్ద గల బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ కొండగట్టు వారి సౌజన్యంతో ప్రధాన ఆలయాల ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకు పూర్వము జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బంగారయ్య శర్మ, పురాణం మహేశ్వర శర్మ, నంబి వేణుగోపాల ఆచార్య తదితరులు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విచ్చేసిన బ్రాహ్మణ బంధువులకు రిసార్ట్ యజమాని కొండల్ రావు బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షులు బాల శ్రీనివాస్ తమ సంస్థ ద్వారా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కార్యదర్శి ఉజ్వల విచ్చేసిన అతిధులను స్వాగతించి తన కార్య నిర్వహణ నైపుణ్యంతో వేదిక కార్యక్రమంలో అన్ని తానై ఏర్పాట్లు చేశారు.
అంతకుముందు అతిథులకు వైదిక సాంప్రదాయం ప్రకారం మంగళవాద్యాల ఘోషతో పూర్ణకుంభ స్వాగతం పలికారు రిసార్ట్ యజమాని కొండలరావు దంపతులు.
విచ్చేసిన అర్చకులకు ముఖ్య అతిథులకు బృందావనం రిసార్ట్ లో శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
