ఘనంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన మహోత్సవం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కొడిమ్యాల బృందావన్ రిసార్ట్ సెప్టెంబర్ 29 (ప్రజా మంటలు) :
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నాచుపెల్లి వద్ద గల బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ కొండగట్టు వారి సౌజన్యంతో ప్రధాన ఆలయాల ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకు పూర్వము జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బంగారయ్య శర్మ, పురాణం మహేశ్వర శర్మ, నంబి వేణుగోపాల ఆచార్య తదితరులు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విచ్చేసిన బ్రాహ్మణ బంధువులకు రిసార్ట్ యజమాని కొండల్ రావు బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షులు బాల శ్రీనివాస్ తమ సంస్థ ద్వారా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కార్యదర్శి ఉజ్వల విచ్చేసిన అతిధులను స్వాగతించి తన కార్య నిర్వహణ నైపుణ్యంతో వేదిక కార్యక్రమంలో అన్ని తానై ఏర్పాట్లు చేశారు.
అంతకుముందు అతిథులకు వైదిక సాంప్రదాయం ప్రకారం మంగళవాద్యాల ఘోషతో పూర్ణకుంభ స్వాగతం పలికారు రిసార్ట్ యజమాని కొండలరావు దంపతులు.
విచ్చేసిన అర్చకులకు ముఖ్య అతిథులకు బృందావనం రిసార్ట్ లో శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన
సంగారెడ్డి, నవంబర్ 06 (ప్రజా మంటలు):
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. చీమలకు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
మనీషా (25) అనే వివాహిత తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకుంది. సమాచారం మేరకు, మనీషాకు... మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్
జగిత్యాల (రూరల్), నవంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మల్యాల మండల పోలీస్ స్టేషన్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ పోలీస్ స్టేషన్ గేట్ గోడ ఎక్కి తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సమాచారం మేరకు, అఖిల్ తల్లి... జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో షేక్పేట్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు, మాజీ... ఎస్సారెస్పీ కెనాలో గుర్తు తెలియని మహిళా మృతదేహం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని బిబి, రాజుపల్లె గ్రామ శివారులో ఎస్సారెస్పీ కెనాల్ లో గుర్తు తెలియనిసం 30:40 మధ్యన మహిళ మృతదేహం ఒట్టి పైన ఆనవాళ్లు చామన చాయ ఎరుపు రంగు జాకెట్, పసుపు రంగు లంగా మృతురాల వివరాలు తెలిసినవారు ఈ క్రింది నెంబర్ల... గొల్లపల్లిలో సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీ రాములపల్లి గ్రామంలో సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎస్ఐ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరుగు పలు వీధి విధానాల గురించి తెలియజేస్తూ, సైబర్ క్రైమ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన... టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఘనంగా ఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలు
జగిత్యాల (రూరల్) lనవంబర్ 06:(ప్రజా మంటలు):
ఐఎఫ్ డబ్ల్యూజే ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలోఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం కమిటీ హాల్లో టి డబ్ల్యూ జె ఎఫ్ సంఘ సభ్యులు... ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కలిసిన మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలు – హర్మన్ప్రీత్ జెర్సీ బహుమతి
న్యూఢిల్లీ, నవంబర్ 06:ICC మహిళా క్రికెట్ వరల్డ్కప్ 2025 విజేతలైన భారత మహిళా జట్టును రాష్ట్రమంత్రి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రాష్ట్రపతికి జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన జెర్సీని అందజేశారు.
రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, “భారత మహిళా... గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్
ఎమర్జెన్సీ వార్డు పీడియాట్రిక్ వార్డులను సందర్శించిన కమిషన్ చైర్మన్
పేషంట్లకు అందే వైద్యం భేష్ అని డాక్టర్లకు కితాబు
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు):
మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993 లోని సెక్షన్ 12(c) ప్రకారం తన విధుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురువారం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించింది.... కొండగట్టు వచ్చే భక్తులపై పూజల పేరుతో భారం మోపవద్దు
బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు)
తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో అర్జిత సేవలు ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి ధరలను పెంచవద్దని ఈ దేవస్థానానికి సామాన్యుల భక్తులు వస్తారు వారి మీద అధిక... ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా కార్తీక దీపోత్సవం
ఈ నెల 15న శివపార్వతి కళ్యాణం
సికింద్రాబాద్, నవంబర్ 06 ( ప్రజామంటలు) :
సికింద్రాబాద్ న్యూ బోయిగూడలోని ఎం.ఎన్.కె సెంట్రల్ కోర్టు అపార్ట్ మెంటులో కార్తీక పూర్ణిమ సందర్భంగా దీపోత్సవం, శివారాధన ఘనంగా జరిగింది. రెసిడెంట్స్, ప్రత్యేకంగా మహిళలు ఉత్సాహం, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జి. వనిత, లలిత, వంశీ, ఆర్.... జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన
జగిత్యాల నవంబర్ 6 ( ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ – IIT అకాడమీలో “ *సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం*” నిర్వహించారు.
ఈ కార్యక్రమం DSP రఘు చందర్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ పోలీస్ అధికారులు CI కరుణాకర్ ,... జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్
జగిత్యాల నవంబర్ 6 (ప్రజా మంటలు)
పెండింగ్ ఫీజు బకాయిల విడుదల చేయాలని కళ్లకు గంతలు కట్టుకొని జిల్లా కలెక్టర్ ఆవరణలో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు., సిబ్బంది.,
గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు కొనసాగిస్తున్న... 