గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్‌ 

On
గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్‌ 

ఎమర్జెన్సీ వార్డు పీడియాట్రిక్ వార్డులను సందర్శించిన కమిషన్ చైర్మన్
పేషంట్లకు అందే వైద్యం భేష్ అని డాక్టర్లకు కితాబు

సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు): 

మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993 లోని సెక్షన్‌ 12(c) ప్రకారం తన విధుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ గురువారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించింది.


ఈ సందర్భంగా కమిషన్‌ ఛైర్మన్‌ డా. జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌, సభ్యులు (జుడీషియల్‌) శివాది ప్రవీణ, సభ్యులు (నాన్‌ జుడీషియల్‌) డా. బి. కిషోర్‌ (ఐఏఎస్‌ రిటైర్డ్‌) పాల్గొన్నారు. కమిషన్‌ కార్యదర్శి, సీఈఓ  ఏ.ఎన్‌. కాంతి వెస్లీ (ఐఏఎస్‌), డిప్యూటీ రిజిస్ట్రార్‌ బి.వి.ఏ. విజయ్‌, ప్రజాసంబంధాధికారి పి.శ్రీనివాస్‌రావు, డీఎస్పీ రాములు తదితరులు వెంట ఉన్నారు.


సూపరింటెండెంట్‌ డా. వాణి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే ఇందిరా ఇతర వైద్యులు, చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి,  ఎస్ హెచ్ ఓ అనుదీప్ లు కమిషన్‌ బృందాన్ని ఆహ్వానించారు. కమిషన్‌ అధికారులు ముందుగా ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి, విధుల్లో ఉన్న వైద్యులతో మాట్లాడారు. అనంతరం జెరియాట్రిక్‌ (వయోవృద్ధుల), పేడియాట్రిక్‌ (పిల్లల), పేడియాట్రిక్‌ సర్జరీ విభాగాలతోపాటు ఇతర విభాగాలను సందర్శించి సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత వైద్యులు పేషంట్లతో కమిషన్ చైర్మన్ మాట్లాడి వారికి అందుతున్న వైద్యాన్ని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.


తరువాత సూపరింటెండెంట్‌ ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఛైర్మన్‌ డా. జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ గాంధీ ఆస్పత్రి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేడియాట్రిక్‌ సర్జరీ విభాగంలో జరుగుతున్న సేవలను ప్రశంసిస్తూ వైద్యులు, సిబ్బంది కృషిని అభినందించారు. నిత్యం వేలాదిమంది పేషెంట్లు,   వారి సహాయకులు ఆసుపత్రికి వస్తుంటారని ఈ క్రమంలో కొంత ఇబ్బంది కలిగేది సహజమే అని అన్నారు ఇది ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రి లాగా కాదని నిత్యం ఎంతమంది పేషెంట్లు వచ్చిన కాదనకుండా ఇక్కడ డాక్టర్లు ఎంతో ఓపికతో వైద్యం చేయడం గొప్ప విషయం అన్నారు తెలంగాణలో ఇలాంటి ఆసుపత్రి ఉండటం గ్రేట్ అన్నారు.

గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్.సునీల్, ఆర్ఎంఓ శేషాద్రి, డాక్టర్ యోగేందర్, పీడియాట్రిక్ హెచ్ ఓ డి డాక్టర్ నాగార్జున, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

13 గంటల పాటు అరుదైన గుండె శస్త్రచికిత్స..

13 గంటల పాటు అరుదైన గుండె శస్త్రచికిత్స.. బేగంపేట కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌లో అరుదైన సర్జరీ సక్సెస్ సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :   వరంగల్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తికి  బేగంపేట కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌లో  చేసిన అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రోగి గుండె ప్రధాన రక్తనాళం ఆయోర్టాలో 13.5 సెంటీమీటర్ల మేర ఏర్పడిన ఆన్యురిజం కారణంగా పూర్తిగా ఆయన...
Read More...
Crime  State News 

చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన

చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన సంగారెడ్డి, నవంబర్ 06 (ప్రజా మంటలు): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. చీమలకు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మనీషా (25) అనే వివాహిత తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకుంది. సమాచారం మేరకు, మనీషాకు...
Read More...

మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్

మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్ జగిత్యాల (రూరల్), నవంబర్ 06 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మల్యాల మండల పోలీస్ స్టేషన్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ పోలీస్ స్టేషన్ గేట్ గోడ ఎక్కి తనపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం మేరకు, అఖిల్ తల్లి...
Read More...
Local News  State News 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం హైదరాబాద్‌, నవంబర్ 06 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో షేక్‌పేట్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు, మాజీ...
Read More...
Local News  Crime 

ఎస్సారెస్పీ కెనాలో గుర్తు తెలియని మహిళా మృతదేహం 

ఎస్సారెస్పీ కెనాలో గుర్తు తెలియని మహిళా మృతదేహం  (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని బిబి, రాజుపల్లె గ్రామ శివారులో  ఎస్సారెస్పీ  కెనాల్ లో గుర్తు తెలియనిసం 30:40 మధ్యన  మహిళ మృతదేహం ఒట్టి పైన ఆనవాళ్లు చామన చాయ ఎరుపు రంగు జాకెట్, పసుపు రంగు లంగా మృతురాల  వివరాలు తెలిసినవారు ఈ క్రింది నెంబర్ల...
Read More...
Local News  Crime 

గొల్లపల్లిలో సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించిన  ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి

గొల్లపల్లిలో సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించిన   ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి   (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని శ్రీ రాములపల్లి గ్రామంలో సైబర్   జాగ్రూకత దివస్  సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎస్ఐ  మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరుగు పలు వీధి విధానాల గురించి తెలియజేస్తూ, సైబర్ క్రైమ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన...
Read More...
Local News 

టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఘనంగా ఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలు

టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో  ఘనంగా ఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలు జగిత్యాల (రూరల్) lనవంబర్ 06:(ప్రజా మంటలు): ఐఎఫ్ డబ్ల్యూజే ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలోఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక పట్టణ విశ్వ బ్రాహ్మణ  సంఘం  కమిటీ హాల్లో   టి డబ్ల్యూ జె ఎఫ్  సంఘ సభ్యులు...
Read More...
National  Sports 

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కలిసిన మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలు – హర్మన్‌ప్రీత్‌ జెర్సీ బహుమతి

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కలిసిన మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలు – హర్మన్‌ప్రీత్‌ జెర్సీ బహుమతి న్యూఢిల్లీ, నవంబర్ 06:ICC మహిళా క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 2025 విజేతలైన భారత మహిళా జట్టును రాష్ట్రమంత్రి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రాష్ట్రపతికి జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన జెర్సీని అందజేశారు. రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, “భారత మహిళా...
Read More...
Local News  State News 

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్‌ 

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మానవ హక్కుల కమిషన్‌  ఎమర్జెన్సీ వార్డు పీడియాట్రిక్ వార్డులను సందర్శించిన కమిషన్ చైర్మన్ పేషంట్లకు అందే వైద్యం భేష్ అని డాక్టర్లకు కితాబు సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు):  మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993 లోని సెక్షన్‌ 12(c) ప్రకారం తన విధుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ గురువారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించింది....
Read More...
Local News 

కొండగట్టు వచ్చే భక్తులపై పూజల పేరుతో భారం మోపవద్దు 

కొండగట్టు వచ్చే భక్తులపై పూజల పేరుతో భారం మోపవద్దు  బిజెపి మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు)  తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో అర్జిత సేవలు ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి ధరలను పెంచవద్దని ఈ దేవస్థానానికి సామాన్యుల భక్తులు వస్తారు వారి మీద అధిక...
Read More...
Local News  Spiritual  

ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా కార్తీక దీపోత్సవం

ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా కార్తీక దీపోత్సవం ఈ నెల 15న శివపార్వతి కళ్యాణం సికింద్రాబాద్,  నవంబర్ 06 ( ప్రజామంటలు) : సికింద్రాబాద్ న్యూ బోయిగూడలోని ఎం.ఎన్.కె సెంట్రల్ కోర్టు అపార్ట్ మెంటులో కార్తీక పూర్ణిమ  సందర్భంగా దీపోత్సవం, శివారాధన ఘనంగా జరిగింది. రెసిడెంట్స్, ప్రత్యేకంగా మహిళలు ఉత్సాహం, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జి. వనిత, లలిత, వంశీ, ఆర్....
Read More...

జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన

జగిత్యాల జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన జగిత్యాల నవంబర్ 6 ( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ – IIT అకాడమీలో  “ *సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం*” నిర్వహించారు. ఈ కార్యక్రమం DSP రఘు చందర్ ఆధ్వర్యంలో  జగిత్యాల పట్టణ పోలీస్ అధికారులు CI కరుణాకర్ ,...
Read More...