భీమదేవరపల్లి ఎపిఎం, సిఏ లపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
సంఘాలలో అక్రమాలు జరుగుతున్న స్పందించని ఏపిఎం - పచ్చునూరి లత
భీమదేవరపల్లి జూలై 02 (ప్రజామంటలు) :
భీమదేవరపల్లి మహిళా సంఘంలో అక్రమాలకు పాల్పడుతున్న ఏపీఎం, సీఏలు చేస్తున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పచ్చునూరి లతా రాజేష్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దంపతులు ఇద్దరు మీడియా మాట్లాడుతూ, స్థానికంగా ఉండే మహిళలకు మహిళా సంఘంలో అవకాశం కల్పించకుండా, ఊరితో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి, ఊర్లో ఉన్న వాళ్ళని కాదని, బంధుప్రీతితో మహిళా సంఘ గ్రూపులలో కొనసాగిస్తున్నారని అన్నారు.
దీనిపై పూర్తి స్దాయిలో సమగ్ర విచారణ జరిపించాలని, మహిళా సంఘంలో జరుగుతున్న అవకతవకలని ఏరి వేయాలని అన్నారు. సి ఏ తమను బూతు మాటలు మాట్లాడుతూ, మానసికంగా అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. ఏపీఎం, సీఏ, లీడర్ ముగ్గురు కుమ్మక్కై నానా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. మండల కేంద్రంలోని మహిళా సంఘాల అవినీతిని అరికట్టి తగిన న్యాయం చేకూర్చాలని కలెక్టర్ కు విన్నవించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)