పదేళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగింది - జెడ్పీ చైర్ పర్సన్ దావ
పదేళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగింది - జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్
జగిత్యాల జూన్ 23( ప్రజా మంటలు) :
రూరల్ మరియు అర్బన్ మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ప్రారంభించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో జగిత్యాల రూరల్ మరియు అర్బన్ మండలాలు ఎంతో అభివృద్ధి చేసుకున్నమన్నారు.మండల మహిళా సమాఖ్య సమావేశ మందిరాన్ని ప్రారంభించి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థిక పరంగా బలపడాలని అని అన్నారు...
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ జెడ్పీటీసీ మహేష్,రూరల్ మండల ఎంపీపీ మహేష్,అర్బన్ ఎంపీపీ ములాసపు లక్ష్మీ,పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి,సందీప్ రావు,రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం,ఎంపీటీసీ ఆరే సౌజన్య,మాజీ సర్పంచ్లు రజితశేఖర్,నరేష్,దామోదర్,ప్రవీణ్ గౌడ్,మరియు మున్నూరు కాపు కుల బాందవులు,స్థానిక నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)