ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్ల లక్షల ఎకరాల పంట రాష్ట్రంలో ఎండిపోయాయి.
- మాజీ మంత్రి కొప్పుల, శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 29( ప్రజా మంటలు) :
ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్ల లక్షల ఎకరాల పంట ఎండిపోయిన పరిస్థితి అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అన్నారు.
బుధవారం బి అర్ ఎస్ పార్టీ కార్యలయం మోతే రోడ్డు లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,జగిత్యాల శాసన సభ్యులు డా సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..... గత ప్రభుత్వంలో ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. వడ్లలో కటింగ్ పేరుతో గత ప్రభుత్వము పై ఆరోపణలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతుల ధాన్యానికి కటింగ్ ఎందుకు విధిస్తున్నారో తెలుపాలని డిమాండ్ చేశారు.
దీనిలో రైస్ మిల్లర్లతో మీ వాటా ఎంతో చెప్పాలి అని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇస్తామన్న పదివేల నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు.
మధ్యాహ్నం భోజనం పథకంలో రెండు లక్షల 20 వేల టన్నుల బియ్యం 45 రూపాయల చొప్పున కాకుండా 57 రూపాయలకు టెండర్ ఖరారు చేసి కొనుగోలు చేయడం పెద్ద స్కాం అన్నారు.
ఈ విషయంపై విప్ అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజలకు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ జెడ్ పి టి సి సభ్యులు జలంధర్,నాయకులు అల్లాల దామోదర్ రావు,నక్కల రవీందర్ రెడ్డి,బాల ముకుందం,పాలేపు రాజేంద్ర ప్రసాద్,అల్లాల ఆనంద్ రావు, వొల్లెం మల్లేశం,కృష్ణ రెడ్డి,కథ్రోజ్ గిరి,అలిశెట్టి వేణు,యం ఏ ఆరిఫ్,జంగిలి శశి, ప్రవీణ్ రావు,సంజీవ్,సంగెం శ్రీనివాస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ
