జగిత్యాల జిల్లాలో ఆ గ్రామమంతా....గాజుల పండగ
భీమారం మం. రాగోజీపేట లో 500 మహిళలు ఒకేచోట చేరి జరుపుకున్న గాజుల పండగ
జగిత్యాల సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
గాజుల పండుగ అంటే తమ స్నేహితులు ఒకచోట చేరి గాజులు వేసి తమలోని ప్రేమను వ్యక్తపరచడం అలాంటి ఈ కార్యక్రమం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం ఒకరిద్దరూ 10 మంది స్నేహితులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు కానీ ఆ గ్రామంలో మాత్రం ఊరంతా కలిసి ఒకే చోట చేరి, గాజుల పండుగను ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ఉన్న వృద్ధులు మహిళలు యువతులు దాదాపుగా 500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ముందుగా మెహందీ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పసుపు కుంకుమ కార్యక్రమం ఆ తర్వాత గాజుల పండుగ నిర్వహించి స్వీట్లు పంపించేసి అనంతరం దాండియా ఆటలాడుతూ ఆట పాటల్లో మహిళలు ఆహ్లాదంగా గడిపారు.భీమారం మండలం రాగోజీపేట గ్రామంలో గాజుల పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, మాజీ సర్పంచ్ బాలసాని లహరిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
