సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

On
సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక


  *  డీఎంఈ డా.నరేంద్ర కుమార్​ వార్నింగ్​
  *  గాంధీ ఆసుపత్రి తనిఖీ

సికింద్రాబాద్​ మార్చి 17 (ప్రజామంటలు) :

గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్​, అసోసియేట్​ ప్రొఫెసర్లు, హెచ్​ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్​ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్​ డైరెక్టరేట్​ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్​( డీఎంఈ) డా.నరేంద్రకుమార్​ వార్నింగ్ ఇచ్చారు.

సోమవారం ఆయన గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​, ఆర్​ఎంవోలు ప్రతిరోజు  రెగ్యులర్​ గా వార్డుల్లో రౌండ్స్​ వేయాలని, ఓపీ, ఐపీ సేవల సిబ్బంది అటెండెన్స్​ ను పరిశీలించాలని ఆదేశించారు. ఈసందర్బంగా ఆసుపత్రి లోని వార్డులు, ఓపీ, ఆసుపత్రి ఆవరణ అంతా స్థానిక వైద్యాధికారులతో కలసి కలియతిరిగారు. శానిటేషన్​ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూదన్నారు. వేసవి తీవ్రత పెరిగినందున ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నిరంతరాయంగా ఉంచాలని, ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది ఎవరు కూడ ముందస్తు అనుమతి లేకుండా లీవులు తీసుకోవద్దన్నారు. ఈసందర్బంగా ఫ్యాకల్టీ మెంబర్స్​, నర్సింగ్​, శానిటేషన్​ స్టాఫ్​ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అడిగి, ఫీడ్​ బ్యాక్​ తీసుకున్నారు. 

రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో రెగ్యులర్​ తనిఖీలు:

రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో తాను తరచుగా సందర్శిస్తూ, అక్కడి సౌకర్యాల మెరుగు కోసం ప్రయత్నిస్తానని డీఎంఈ డా.నరేంద్రకుమార్​ అన్నారు. గాంధీ ఆసుప్రతి,మెడికల్​ కాలేజీల తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల హెల్త్ మినిస్టర్​ గాంధీ సందర్శించిన తర్వాత తాను కూడ గాంధీని విజిట్​ చేశానని, కొన్ని లోటుపాట్లను సవరించామన్నారు. ఆసుపత్రి లోని డ్రైనేజీ వ్యవస్థ, ఫైర్​ ఫైటింగ్ సిస్టమ్​,పారిశుద్ద్యం వ్యవస్థ ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయని, దాంతో పేషంట్లు, వారి సహాయకులకు కొంత అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఓపీ విభాగంలోని అన్ని డిపార్ట్​ మెంట్​ గదులకు నెంబర్లు వేయాలని, బోర్డులు సృష్టంగా ఏర్పాటు చేయాలని, కారిడర్​, గదుల్లో లైటింగ్​ ను ప్రకాశవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలన యంత్రాగాన్ని ఆదేశించారు. పత్రికలు,ఛానళ్ళల్లో వస్తున్న గాంధీ వార్తలను పరిగణలోనికి తీసుకొని, చర్యలు చేపడతామని తెలిపారు. గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డా.ఇందిరా, సూపరింటెండెంట్​ డా.రాజకుమారి, ఆర్​ఎంవో డా.కళ్యాణచక్రవర్తి, ఎంపీహెచ్​ఈవో వేణుగోపాల్​ గౌడ్​, టీజీఎంఎస్​ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

ఉత్తమ సేవ పథకాల కి  ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ  అశోక్ కుమార్ 

ఉత్తమ సేవ పథకాల కి  ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జనవరి 1 (ప్రజా మంటలు)విధినిర్వహణలో భాగంగా  కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు దానంతటదే  గుర్తింపు వస్తుందని ఎస్పీ  తెలిపారు. పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం  అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక  అయిన 15 మంది పోలీస్ అదికారుల ను జిల్లా  ఎస్పీ అశోక్ కుమార్...
Read More...
State News 

గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్

గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్ హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు): గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజల హృదయాల్లో కేసీఆర్‌కు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్...
Read More...

కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు  జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు)  జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.  *ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ* 2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు...
Read More...
Local News  Crime  State News 

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం కల్వకుర్తి జనవరి 01 (ప్రజా మంటలు): నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక, మానసిక ఒత్తిళ్లకు తట్టుకోలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రసన్న (40) అనే...
Read More...

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉచిత అద్దాలు ,మందులు పంపిణీ

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉచిత అద్దాలు ,మందులు పంపిణీ జగిత్యాల జనవరి 1( ప్రజా మంటలు) జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 13 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో...
Read More...

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల రూరల్ జనవరి 1 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 83 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా మంజురైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,మండల...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...
National  State News 

రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి ‘యానిమల్ కంటింజెంట్’

రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి ‘యానిమల్ కంటింజెంట్’ న్యూఢిల్లీ, జనవరి 01 (ప్రజా మంటలు): దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘యానిమల్ కంటింజెంట్’ ను ప్రవేశపెట్టనుంది. ఇది దేశ సైనిక చరిత్రలోనే ఓ వినూత్న ఘట్టంగా నిలవనుంది. ఈ యానిమల్...
Read More...
Local News 

అయ్యప్ప ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు 

అయ్యప్ప ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు  జగిత్యాల జనవరి 01 (ప్రజా మంటలు): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ,...
Read More...
Local News 

నూతన సంవత్సర సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి

నూతన సంవత్సర సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి జగిత్యాల/వేములవాడ జనవరి 01 (ప్రజా మంటలు): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని, అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు....
Read More...
State News 

కేసీఆర్‌ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఎమ్మెల్సీ

కేసీఆర్‌ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఎమ్మెల్సీ సిద్దిపేట జనవరి 01 (ప్రజా మంటలు): తెలంగాణ శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అవకాశం కల్పించినందుకు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా...
Read More...
State News 

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ కిక్కే ‘కిక్కు’ – రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ కిక్కే ‘కిక్కు’ – రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు): నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భాగ్యనగర వాసులు అంబరాన్నంటే సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ నగరం మొత్తం వెలుగుల్లో మునిగిపోయి ఉత్సాహంగా కనిపించింది. అయితే ఈ ఉత్సవాల వెనుక నిబంధనల ఉల్లంఘనలు తీవ్రంగా చోటుచేసుకున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. న్యూ ఇయర్...
Read More...