విజయవంతంగా ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర
విజయవంతంగా ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర
సికింద్రాబాద్, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు):
ముదిరాజ్ లు గత దశాబ్దాల తరబడిగా ఎంతగా అన్యాయానికి గురవుతున్నారో ప్రజలకు వివరించడానికి ఉద్దేశించిన ముదిరాజ్ ప్రజా చైతన్య యాత్ర పూర్తి విజయవంతమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ... జనాభాలో అధిక జనసంఖ్య కలిగిన ముదిరాజ్ కమ్యూనిటీని ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒక ఓటు బ్యాంక్ గా వాడుకొని వదిలేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైన ముదిరాజ్ ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముదిరాజ్ లను వెంటనే బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా చైతన్య యాత్ర నిర్వహించిన ఉస్మానియా యూనివర్శిటీ డాక్టర్ శివ ముదిరాజ్ను ముదిరాజ్ నాయకులు అభినందించారు. సమావేశంలో యు.నారాయణ ముదిరాజ్, ప్రొఫెసర్ యాదగిరి, చంద్రశేఖర్, పొట్లకాయల వెంకటేశ్వర్లు, కోట్ల పుష్పలత పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్
